Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
అమిత్షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం నాడు ఉదయం కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు...
ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న...
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న 'వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15, మంగళవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా...
ఏపీ సీఎం జగన్ ను కలిసిన చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని, ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం...
రేపు ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు...
‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10, గురువారం నాడు 'వైఎస్సార్ కంటి వెలుగు' పథకాన్ని ప్రారంభించారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో పాల్గొని...
దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా- సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై...
ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం...
వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 4, శుక్రవారం నాడు ఏలూరులో 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకాన్ని ప్రారంభించారు. సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా...
అక్టోబర్ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని, ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించనున్నారు. అంతే కాకుండా అక్టోబర్...