Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం, ఈసారి అక్కడ భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తాను – సీఎం జగన్
కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మూడేళ్లుగా భరత్ అక్కడ చిత్తశుద్ధితో పని చేస్తున్నాడని, భరత్కు ఒక్కసారి తోడుగా నిలబడి గెలిపించుకుని...
రేపటినుంచి వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీలు.. ముందుగా కుప్పం నియోజకవర్గంపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ బాగు కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆగస్ట్ 4వ...
ఏపీ గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్...
నేడు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
నేడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ...
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అధిక ప్రాధానత్య ఇవ్వాలి – గృహనిర్మాణ శాఖపై సమీక్షలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో...
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో విషాదం, బీచ్లో 7గురు విద్యార్థులు గల్లంతు.. ఘటనపై సీఎం జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక మొగ వద్ద ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వీరంతా అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు...
వ్యవసాయ మెటార్లకు మీటర్లు వలన రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదు – విద్యుత్ శాఖపై సమీక్షలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి...
వైసీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ భేటీ, వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఆగస్టు 4 నుంచి పార్టీ కార్యకర్తలతో నేరుగా మమేకమవుతానని నేతలకు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు...
విద్యాశాఖపై సమీక్ష చేపట్టిన సీఎం జగన్, అధికారులకు కీలక ఆదేశాలు జారీ
ఏపీ విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ,...
ఏపీ గనుల శాఖకు జాతీయ అవార్డుపై సీఎం జగన్ హర్షం, అధికారులకు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల ఏపీ మైన్స్ అండ్ జియాలజీ శాఖకు జాతీయ అవార్డు లభించిన నేపథ్యంలో ఏపీ...