Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఇంటర్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చ్ 4, 2020) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక...
ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమించబడ్డారు. ఈ మేరకు సుభాష్ చంద్ర గార్గ్కు కేబినెట్ హోదా కల్పిస్తూ, ఆ పదవిలో రెండేళ్ల...
సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
కర్నూలు నగర శివారులోని కట్టమంచి రామలింగా రెడ్డి పాఠశాలలో చదువుకున్న సుగాలి ప్రీతిపై లైంగిక దాడి, ఆపై హత్య చేయబడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2017లో ఈ ఘటన...
ఫిబ్రవరి 24న ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ,...
ఏపీకి మూడు బిలియన్ డాలర్లు రుణం ఇవ్వనున్న ఏఐఐబీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఏపీ ప్రభుత్వవర్గాలు...
వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జనవరి 23, గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా తన భర్త సురేష్తో కలిసి వెళ్లి సీఎం వైఎస్ జగన్ ను...
రేపే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 18, శనివారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్...
బోస్టన్ కమిటీ నివేదిక: రాజధానిపై రెండు ఆప్షన్లు, అభివృద్ధి కోసం ఆరు ప్రాంతాలు
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జనవరి 3, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఏపీ రాజ్భవన్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు....