Home Search
ఐర్లాండ్ - search results
If you're not happy with the results, please do another search
ఐర్లాండ్ టూర్కు భారత జట్టు ఎంపిక.. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్
ఐర్లాండ్లో జరిగే రెండు మ్యాచ్ల టీ-20 సిరీస్కు భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఐర్లాండ్తో సిరీస్కు బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది....
టీ20 ప్రపంచకప్కు క్వాలిఫై అయిన యూఏఈ, ఐర్లాండ్
ఈ సంవత్సరం అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే మెగా ఈవెంట్ టీ20 ప్రపంచకప్కు యూఏఈ మరియు ఐర్లాండ్ అర్హత సాధించాయి. మంగళవారం ఒమన్లో జరిగిన సెమీఫైనల్లో విజయం సాధించడం ద్వారా UAE మరియు ఐర్లాండ్...
పూర్తిస్థాయిలో టీకాలు వేయించుకోకపోవడమే కారణం?
డాక్టర్లు సూచించినట్లుగా కొవిడ్ టీకా డోసులు తీసుకోకపోయినా కూడా మరణాల ముప్పు పొంచి ఉంటుందని యూకే అధ్యయనం తేల్చింది. వైద్యులు సూచించినట్లుగా టీకాలు తీసుకుంటే.. 2022 వేసవి సీజన్లోనే సుమారు 7,000కుపైగా మరణాలు...
ఇండియాలో విద్యావంతుల శాతం ఇదే..
విద్యావంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం ఏదని ఎవరినైనా అడిగితే చాలామంది అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ ఇలా చెబుతారు. కానీ ఇవేమీ కాదని కొత్త అధ్యయనం చెబుతోంది.అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ...
మాయమైన క్రీడా స్ఫూర్తి
ఒక్కోసారి మరుగున పడిపోయిన ఎన్నో విషయాలు సోషల్ మీడియా పుణ్యమా అని మరోసారి వెలుగులోకి వస్తాయి. ఎప్పుడో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ మనుష్యుల గుణాన్ని మరోసారి ప్రపంచం ముందుకు చాటుతుంది. అచ్చంగా...
‘ఆర్ఆర్ఆర్’లో విలన్గా నటించిన రే స్టీవెన్సన్ హఠాన్మరణం.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంతాపం
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన సూపర్ హిట్ తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్' లో విలన్గా నటించిన రే స్టీవెన్సన్ కన్నుమూశారు. అయితే 58 ఏళ్ల స్టీవెన్సన్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు....
మహిళల టీ20 వరల్డ్ కప్: నేడే భారత్-పాకిస్థాన్ మధ్య తొలి పోరు.. వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు గాయం,...
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 12న) కీలక పోరు జరుగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ టోర్నీలో తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మహిళలతో తలపడనుంది....
మహిళల టీ20 ప్రపంచకప్-2023: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే, ఏపీ క్రీడాకారిణి అంజలి సర్వాణికి చోటు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 సౌతాఫ్రికాలో జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ జోస్ బట్లర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ అఫ్ ది మంత్” అవార్డుకు ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్-2022 టైటిల్ ను ఇంగ్లాండ్ జట్టు కైవసం...
టీ20 ప్రపంచ కప్-2022: సెమీఫైనల్కు చేరిన మొదటి జట్టుగా నిలిచిన న్యూజిలాండ్
టీ20 ప్రపంచ కప్-2022 లో సూపర్-12 రౌండ్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతూ క్రీడాభిమానులు విశేషంగా అలరిస్తున్న విషయం తెలిసిందే. కాగా సూపర్-12 మ్యాచులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టీ20...