Home Search
కబడ్డీ - search results
If you're not happy with the results, please do another search
కబడ్డీ కూతకు వేళాయే – ప్రో కబడ్డీ లీగ్ నేడే ప్రారంభం
‘లే.. పంగా’ అంటూ అభిమానులని సందడి చేయటానికి పీకేఎల్ రెడీ అయింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ వవచ్చేసింది. కరోనా కారణంగా గతేడాది లీగ్కు విరామం ప్రకటించారు....
సూర్యాపేటలో కబడ్డీ పోటీల్లో అపశ్రుతి, గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మైదానంలో...
ప్రోకబడ్డీ: పింక్ పాంథర్స్ వరుసగా మూడు విజయాలు
ప్రోకబడ్డీ లీగ్ ఏడవ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా మూడు విజయాలు నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆకట్టుకునే ఆట తీరుతో జైపూర్ 37-21 తేడాతో హరియాణా స్టీలర్స్...
వైసీపీ-బీజేపీ పొత్తుపై సత్యకుమార్ క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఏపీలో పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార వైసీపీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మేరకు జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. అయితే...
ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న భారత ఆటగాళ్లు.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్-2023లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. అదీ ఇదీ అని కాకుండా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా సత్తా చాటుతున్నారు. మరింత ఉత్సాహంతో దూసుకెళ్తూ.....
ఆన్లైన్ గేమింగ్పై 28 % పన్ను.. ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?
ఒకప్పుడు ఎక్కడో విదేశాలలో మాత్రమే కనిపించే ఆన్ లైన్ గేమింగ్.. ఇప్పుడు భారతదేశంలోనూ ఫాస్ట్గా పాకిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. ఆన్లైన్ గేమింగ్పై ట్యాక్స్ వసూలు చేసేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేసింది.
అవును ..ఆన్లైన్...
రేపు జైపూర్ మహాఖేల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించనున్న పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 5, ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు జైపూర్ మహాఖేల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం...
హర్యానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీని కలిసిన క్రీడాకారులు దీపక్ నివాస్ హుడా, సావీటీ బూరా
కాంగ్రెస్ పార్టీలో తిరిగి జవసత్త్వాలు నింపడానికి ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడవ రోజు శనివారం...
యువత పాశ్చాత్య ధోరణిని వీడి సన్మార్గంలో నడవాలి, యువజనోత్సవాల్లో మంత్రి తలసాని
యువత పాశ్చాత్య ధోరణిని వీడి సన్మార్గంలో నడవాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం సికింద్రాబాద్ లోని జింఖానా...
రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డుల ప్రదానోత్సవం.. కోచ్లను, క్రీడాకారులను సత్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'అర్జున' అవార్డులను ప్రదానం చేశారు. ఏడుగురు కోచ్లకు...