Home Search
కిలారి రోశయ్య - search results
If you're not happy with the results, please do another search
కిలా(రి)డి దోపీడీని చూడండయ్యా..!.. కళ్లారా చూపించిన పెమ్మసాని!
గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.. సంచలనాలకు నాందిగా మారుతున్నారు.. ప్రత్యర్థుల అవినీతిని తవ్వి తీస్తున్నారు. ప్రజలకు, ప్రపంచానికి కళ్లారా చూపిస్తున్నారు.. ప్రధానంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న...
మరో సారి అభ్యర్థులను తికమకపెడుతున్న జగన్
వైసీపీలో ఇన్చార్జ్ల నియామకాలు వైసీపీ అధినేత జగన్ కన్ఫ్యూజన్లో తీసుకుంటున్న నిర్ణయమో..లేక లేకపోతే వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టించుకుంటున్నారో అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది.ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలక అభ్యర్థులకు ప్రకటించాక ఆ ఆనందాన్ని పంచుకోవాలో...
పెమ్మసాని ప్రత్యర్థి తేలిపోయాడా..
పెమ్మసాని చంద్రశేఖర్.. ఇప్పుడు గుంటూరులో ఆయనో సంచలనం.. జంకూ, బొంకూ లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్న అధినాయకుడు. ప్రజాసేవే ధ్యేయంగా అడుగులేస్తున్న ప్రజానాయకుడు. రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చి తక్కువకాలమే అయినప్పటికీ.. అధికార...
అందుకే వైసీపీకి రాజీనామా చేశా.. అంబటి క్లారిటీ
రాజకీయ పార్టీలో చేరి.. అతి తక్కువ రోజులకే రాజీనామా చేసిన వ్యక్తిగా క్రికెటర్ అంబటి రాయుడు నిలిచారు. కొద్దిరోజులుగా వైసీపీకి దగ్గరగా ఉంటోన్న అంబటి రాయుడు ఇటీవలే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....
జగన్కు షాక్.. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ హైకమాండ్కు ఊహించని షాక్ తగిలింది. క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ తీర్థం పుచ్చుకొని కనీసం వారం...
అంబటి రాయుడు ఎంట్రీ కన్ఫర్మ్, మరి సీటు సంగతి?
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దమయ్యింది. త్వరలోనే ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు అంతా రెడీ చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాయుడు ఇటీవలే ఐపీఎల్...
ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, నాలుగుకు చేరిన సంఖ్య
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్...
పెమ్మసానికి జై కొడుతున్న అన్ని వర్గాల ప్రజలు
రాజకీయం అనే చదరంగంలో ఒకప్పుడు ప్రజలే పావుగా మారేవారు. ఎన్నికల సమయంలో నాయకులు చెప్పే మాటలు విని పొంగిపోయేవారు. నెత్తిన చేయి వేసి నిమురుతుంటే మురిసిపోయేవారు. “నేను విన్నాను.. నేను ఉన్నాను” అంటే...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....