Home Search
గోరంట్ల మాధవ్ - search results
If you're not happy with the results, please do another search
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రెస్ మీట్
హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ, సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్న...
గోరంట్ల మాధవ్పై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు, తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి
వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అతనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎంపీ...
వైరల్ వీడియోపై స్పందించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఏ విచారణకైనా సిద్ధమని వెల్లడి
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో న్యూడ్గా వీడియో కాల్లో ఎంపీ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో గురువారం వైరల్ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్...
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై డీజీపీకి ఏపీ మహిళా కమిషన్ లేఖ.. విచారణ చేయాలని కోరిన చైర్పర్సన్ వాసిరెడ్డి...
ఆంధ్రప్రదేశ్ హిందూపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం తెలుగు రాష్ట్రాలలోని కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ స్పందించింది....
వైసీపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఐ?
రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ఇప్పటి వరకు...
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...
ఎమ్మెల్యేలు, ఎంపీల్లో టికెట్ టెన్షన్..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో… మార్పులు చేర్పుల విషయంలో వైఎస్ జగన్ మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాల్లో 40 మంది వరకూ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ అధిష్టానం..మరికొన్ని గంటల్లో...
ఏపీ చేరుకున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. సీఎం జగన్ సహా వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేతో భేటీ
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముర్ముకు విమానాశ్రయంలో...