Home Search
నీరు - search results
If you're not happy with the results, please do another search
పొన్నూరు.. రైతుకంట కన్నీరు..!
గుంటూరుజిల్లా పొన్నూరులో రైతుల పొలాల్లో నీళ్లు లేవు కానీ.. ఐదేళ్లుగా కళ్లల్లో మాత్రం కన్నీళ్లే. కనీసం ఒక్క ఏడాదిలో కూడా పూర్తి పంట ఇంటికి తీసుకెళ్లలేకపోయారు. నీటి సమస్య.. విద్యుత్ సమస్య.. ప్రకృతి...
మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోన్న కరోనా
కరోనా.. ఈ పేరు వింటేనే భయం పుట్టుకొస్తుంది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యాలను కూడా వదలకుండా అల్లకల్లోలం చేస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో ఆరు నెలలకోసారి...
సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారంటూ.. భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని
తనపై సొంత పార్టీ లోని నేతలే దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని, ఎందుకు వారు అలా చేస్తున్నారో తెలియడం లేదని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి వాపోయారు. తన నియోజకవర్గంపై...
జులై నాటికి హైదరాబాద్లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తాం – మంత్రి కేటీఆర్
జులై నాటికి హైదరాబాద్లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తామని ప్రకటించారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. మంగళవారం ఆయన హైదరాబాద్లో నిర్వహించిన చెరువుల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక...
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన, 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పర్యటిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో...
కన్నీరు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి...
సిరిసిల్లలో వ్యవసాయయోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగునీటి రంగం పరిస్థితి, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని...
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు, 10 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన జలాశయానికి ఎక్కువుగా వరద పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 4,60,154 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో...
ప్రజల కన్నీరు తుడవడమే జనసేన పార్టీ లక్ష్యం : పవన్ కళ్యాణ్
కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి, వారి కన్నీరు తుడవడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి జనసేన పార్టీ...
వరిపంట ఎండిపోకుండా మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో సాగునీరు : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న వరిపంట ఎండిపోకుండా మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర సాగునీటిశాఖ అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో...