Home Search
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ - search results
If you're not happy with the results, please do another search
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: మొదలైన నాలుగో టెస్టు.. హాజరైన ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని ఆల్బనీస్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్టు నేడు అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. ఈ సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానమంత్రులు హాజరయ్యారు. తొలిరోజు వీరిద్దరూ కలిసి...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: మూడో టెస్టులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్, ఆస్టేలియా మధ్య రేపే రెండో టెస్టు.. 100వ మ్యాచ్ ఆడతున్న ఛటేశ్వర్ పుజారా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 17, 2023) నుంచి భారత్, ఆస్టేలియా మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు వేదిక ధర్మశాల నుంచి ఇండోర్ కు మార్పు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన తోలి టెస్టు మ్యాచ్లో...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ రికార్డు సెంచరీ, ఆధిక్యం దిశగా భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య భారత్ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో రెండోరోజైన శుక్రవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: నేడు టెస్ట్ అరంగేట్రం చేసిన కేఎస్ భరత్.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
భారత క్రికెట్ జట్టులోకి ఆంధ్రా ఆటగాడు కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా...
రేపటినుంచే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక సమరం
నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రేపటినుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గురువారం నాగ్పూర్లో తొలి టెస్టు జరుగనుంది. జూన్ లో జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్...
ఆస్ట్రేలియాతో వన్డే పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి వన్డే మ్యాచ్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 17, 19, 22 తేదీల్లో 3 వన్డేల సిరీస్ జరగనుంది. అందులో భాగంగా ఈ రోజు (మార్చి 17, శుక్రవారం) ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023 ఫైనల్ కు చేరిన భారత్ జట్టు, జూన్ 7న ఆస్ట్రేలియాతో డీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)-2023 ఫైనల్ కు భారత్ జట్టు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ కు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే చేరుకోగా, ఇంకో స్థానం కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య...
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తోలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల...