Home Search
భారతదేశాన్ని - search results
If you're not happy with the results, please do another search
28 ఏళ్ల తర్వాత అరుదైన ఆతిథ్యం
28 ఏళ్ల తర్వాత 'మిస్ వరల్డ్' పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోన్న వార్త ఇప్పుడు అందరిలో జోష్ను నింపుతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు మిస్ వరల్డ్ ఈవెంట్...
పాఠ్య పుస్తకాల్లో కూడా ఇండియా స్ధానంలో భారత్ పేరు
ఇప్పటి వరకూ భారతదేశాన్ని ఇండియాగా పిలుచుకునేవారు. అయితే ఈ పేరును భారత్గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ, జాతీయ వేదికలపై వాడేస్తోంది. ఇండియా పేరును భారత్గా అభివర్ణిస్తూ అన్ని చోట్లా...
భారతదేశపు మొదటి మహిళా న్యాయవాది ఎవరో తెలుసా?
భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా చెబుతారు. ఈ దేశంలో విభిన్న మతాలు, కులాలు, జాతుల వారు ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో కుల వివక్ష, మత వివక్షలు ఎక్కువగా వినిపించడంతో.. దానిపై...
దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మంగళవారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఒక...
నేటినుంచి శ్రీనగర్లో జీ20 సమావేశాలు.. బహిష్కరించిన చైనా, ధీటైన కౌంటర్ ఇచ్చిన ఇండియా
నేటినుంచి (మే 22, సోమవారం, 2023) జమ్మూ,కాశ్మీర్ లోని శ్రీనగర్లో మే 24 వరకు జీ20 సభ్యుల టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో జీ20 దేశాలకు చెందిన సుమారు...
అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది – ప్రధాని మోదీ
దేశంలో అవినీతిపై పోరాటంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ది కీలకపాత్రని, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం న్యూ ఢిల్లీలో జరిగిన సీబీఐ వజ్రోత్సవ...
మీరే నా బలం, మీరే నా బలగం…బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆత్మీయ సందేశం ఇచ్చారు. మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదని, దేశం కూడా...
సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, వచ్చే ఎన్నికల్లో అధికారంపై కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సీఐఐ తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణకు అనేక...
పుల్వామా దాడి ఘటనకు నేటితో నాలుగేళ్లు.. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
జమ్మూ-కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ఘటనను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం దీనిపై...
హైదరాబాద్ ఈ-మోటార్ షో 2023 ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం మాదాపూర్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా ఏర్పాటు చేసిన 'హైదరాబాద్ ఈ-మోటార్ షో 2023'ని...