Home Search
ములాయం సింగ్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం...
ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం చంద్రబాబు ఢిల్లీ...
ములాయం సింగ్ యాదవ్కు నివాళులర్పించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
సమాజ్వాదీ పార్టీ అధినేత మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం ములాయం స్వగ్రామమైన సైఫాయికి చేరుకున్న సీఎం యోగి ఆయన...
రేపు యూపీలో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (అక్టోబర్ 11, మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ ఎంపీ ములాయం...
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా పలువురు రాజకీయ...
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరి...
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. యూపీ లోని గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో ఈరోజు (10 అక్టోబర్, సోమవారం) ఉదయం 8:30 గంటల సమయంలో...
ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా
ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ ఆదివారం నాడు అస్వస్థత గురవడంతో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో...
అస్వస్థతకు గురైన సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆసుపత్రిలో చేరిక
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను గురుగ్రామ్ లోని మేదాంతా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయన్ను పరీక్షించి, అవసరమైన...
సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ...