Home Search
లోక్సభ స్థానం - search results
If you're not happy with the results, please do another search
రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి సుమన్ పోటీ?
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏపీలో రెండు ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంది. ఈక్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పీడ్ పెంచేశారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అందని రీతిలో...
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఖాళీ, ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ సభ్యునిగా/ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఆయన ఎంపీగా...
ఆ స్థానం నుంచి లోక్సభ బరిలోకి రోజా?
వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాలు.. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అటు సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం...
లోక్సభ ఎన్నికల ముంగిట.. టి.కాంగ్రెస్లో అనూహ్య మార్పులు
తెలంగాణలో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కర్ణాటక ఫలితాలతో ఫామ్లోకి వచ్చిన...
లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్
పదేళ్ల తర్వాత తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో పుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు లోక్సభ...
లోక్సభ , రాజ్యసభలో అత్యంత కోటీశ్వరులు వీళ్లే..!
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు లోక్సభ మరియు రాజ్యసభల్లో ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తుంటారు. లోక్ సభ సభ్యుల ఎన్నిక ప్రజలచేత ప్రత్యక్షంగాను, రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఆయా పార్టీల అధినేత ఆమోదంతో పరోక్ష...
తొలిసారి లోక్సభ బరిలో ప్రియాంక గాంధీ..
వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారనే దానిపై క్రమంగా స్పష్టత వస్తోంది. ఇప్పటికే యూపీ కాంగ్రెస్ ఛీఫ్గా...
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. పాల్గొన్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి కౌంటర్
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు లోక్సభ 12 గంటలకు పైగా సమయాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా బుధవారం...
లోక్సభ ఎంపీ పదవీకి రాజీనామా చేసిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్సభకు రాజీనామా చేశారు. మంగళవారం నాడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై తన రాజీనామాను సమర్పించారు. ముందుగా 2019 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్...
ఏప్రిల్ 14 న తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పోటీచేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి గురుమూర్తి, రాష్ట్ర...