Home Search
సీఆర్పీఎఫ్ - search results
If you're not happy with the results, please do another search
నేడు జమ్మూలో 83వ సీఆర్పీఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 83వ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సీఆర్పీఎఫ్ తన రైజింగ్...
జమ్ముకశ్మీర్: ఏడాది కాలంలో 175 మంది ఉగ్రవాదుల హతం, మరో 183 మందిని బంధించిన సీఆర్పీఎఫ్
జమ్ముకశ్మీర్లో ఏడాది కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) హతమార్చిందని, మరో 183 మంది ఉగ్రవాదులను బంధించిందని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ గురువారం మీడియాకు...
మల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ శాఖ సోదాలు.. అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. బుధవారం అర్థరాత్రి సమయంలో సోదాలు పూర్తియినట్లు ఐటీ శాఖ...
రాష్ట్రం నుంచి వెళ్లిన అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి, సీఎం జగన్ ఆదేశాలు
అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరద పోటెత్తడంతో పవిత్ర అమర్నాథ్ యాత్రలో గుహ సమీపంలో ఉన్న భక్తుల గుడారాలు/టెంట్లు కొట్టుకుపోయాయి. ఊహించని ఈ పరిణామంతో భక్తులు భయభ్రాంతులకు...
అసదుద్దీన్ ఓవైసీకి జెడ్ కేటగిరీ భద్రత.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో కేంద్రం ఈ...
అస్సాం, మిజోరం రాష్ట్రాల బోర్డర్ లో ఘర్షణ, ఆరుగురు అస్సాం పోలీసుల మృతి
అస్సాం, మిజోరం రాష్ట్రాల బోర్డర్ (సరిహద్దు)లో సోమవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అస్సాంలోని కాచర్ జిల్లా మరియు మిజోరంలోని కోలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న బోర్డర్ వద్ద భద్రతాసిబ్బంది, సరిహద్దుకు ఇరువైపులా...
నక్సల్స్ చెర నుంచి కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ విడుదల
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో ఏప్రిల్ 3 న జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల అనంతరం...
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య, 22 మంది జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో శనివారం సాయంత్రం భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ సంఘటనలో పలువురు భద్రతా సిబ్బందికి...
పుల్వామా అమరులకు పలువురు నివాళులు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఆ ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా...