గ్రేటర్ ప్రచారం నేడే ముగింపు: మంత్రి కేటిఆర్ ఈ రోజు ప్రచార షెడ్యూల్ ఇదే…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం గడువు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ప్రధాన పార్టీలు అన్ని తమ అభ్యర్థుల గెలుపు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్...
తెలంగాణలో మరో 805 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 805 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 805 కేసులతో కలిపి నవంబర్ 28, శనివారం రాత్రి 8...
నా జీవితాన్ని మార్చిన 3 అనుభవాలు – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో తన జీవితాన్ని మార్చిన 3 అద్భుతమైన అనుభవాలు గురించి వివరించారు. ప్రతి మనిషికి బుద్ధి, మనసు రెండు ఉంటాయని, అలాగే ఒక చిన్న...
సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల సభ ప్రసంగం హైలైట్స్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ప్రసంగం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ...
ఏపీలో 24 గంటల్లో 49348 కరోనా పరీక్షలు, 625 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,67,063 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
గ్రేటర్ ఎన్నికలు: రేపు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ఆదివారంతో ప్రచార గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం...
Oh Womaniya: ప్రముఖ నటి డింపుల్ హయతితో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో...
కరోనా తీవ్రత: 24 గంటల్లో 4998 కరోనా కేసులు, 89 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 28, శనివారం నాడు కూడా 4998 కరోనా...
ఆ కరోనా వ్యాక్సిన్ ముందుగా తెలంగాణ ప్రజలకే ఇవ్వాలి – మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ ను ముందుగా తెలంగాణ ప్రజలకి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...
టిఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే...
బండి సంజయ్, అక్బరుద్దీన్పై కేసు నమోదు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసిపై కేసు నమోదయింది. నగరంలో హుస్సేన్ సాగర్ పై ఉన్న మాజీ...
నివర్ తుపాన్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా : సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలపై నివర్ తుఫాన్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు ఏరియల్ సర్వే...
కార్తీక మాసం స్పెషల్: సాయంత్రం దీపం పెట్టే ముందు స్నానం చేయాలా?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ కార్తీకమాసం ప్రాముఖ్యత, ప్రాధాన్యతల గురించి వివరించారు. అందులో భాగంగా ఈ వీడియోలో కార్తీక మాసంలో సాయంత్రం దీపం పెట్టే...
మా బాసులు ఢిల్లీలో లేరు, తెలంగాణ ప్రజలే మా బాసులు: సీఎం కేసీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తున్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్రమంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని టిఆర్ఎస్...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులతో పాటుగా జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ కీలక నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ...
నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థికపరమైన అండనివ్వాలని, నిరాశ్రయులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన...
దేశంలో గత 24 గంటలో 41322 కరోనా కేసులు, 485 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులగా ప్రతిరోజూ 40 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,322 కేసులు నమోదు కావడంతో నవంబర్...
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ బయోటెక్ సందర్శన
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలించేందుకు శనివారం నాడు మూడు నగరాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు...
ఎంపీ అరవింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, బీజేపీ కోరితేనే జనసేన మద్దతు
జనసేన పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ రాష్ట్ర అగ్రనాయకులు...
నేడే సీఎం కేసీఆర్ బహిరంగ సభ, ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ప్రధాన రాజకీయపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడంతో హైదరాబాద్ నగరంలో రాజకీయవాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు...




















































