గ్రేటర్ పోరు: రోడ్ షోలతో ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఆరేళ్ళ సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 993 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 47,593 శాంపిల్స్ పరీక్షించగా, 993 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,66,042 కి చేరింది....
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. అక్టోబర్ 1 న అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా...
కాంగ్రెస్ మేనిఫెస్టో: 30,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది....
ఏపీలో కొత్తగా 1085 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1085 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 24, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,63,843...
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం, మరో 43 చైనా ఆధారిత యాప్స్ పై బ్యాన్
దేశ భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే రెండు దఫాలుగా 176 చైనా ఆధారిత యాప్లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహించే అలీ ఎక్స్ ప్రెస్...
కరోనా వ్యాక్సిన్ పంపిణీ, కరోనా నియంత్రణపై ప్రధాని మోదీ కీలక సూచనలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి, దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంసిద్ధత, కార్యాచరణపై ముఖ్యమంత్రులకు ప్రధాని...
నైట్ స్కిన్ కేర్ రొటీన్ వివరాలు – హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికీ అనుమతి
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదల, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా...
కరోనా వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు అందించడానికి సిద్ధం: సీఎం కేసీఆర్
శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని...
రూ.10వేలు ఇస్తుంటే ఆపినోళ్లు, రేపు రూ.25 వేలు ఇస్తారా? : మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీ నగర్ క్రాస్ రోడ్ వద్ద టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోకు హాజరైన...
హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? ఎంపీ వ్యాఖలను ఖండించిన మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్ నగరంలోని పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి...
ఎన్నికల విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది గోప్యత పాటించాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు...
కరోనాతో ఒకేరోజు 121 మంది మృతి, మరో 4,454 పాజిటివ్ కేసులు నమోదు
ఢిల్లీ నగరంలో మూడో దశ కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. కేంద్రప్రభుత్వం కూడా ఢిల్లీలో కరోనా పరిస్థితిపై దృష్టి సారించి, సమీక్షలు నిర్వహించి కరోనా నివారణకు ప్రత్యేక చర్చలు తీసుకునేలా అధికారులుకు...
దూసుకొస్తున్న నివర్ తుఫాన్, ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం
నివర్ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా...
హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేసిన మంత్రి కేటిఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రతి రోజు పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ తన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గత...
గ్రేటర్ ఎన్నికలు: టిఆర్ఎస్ మేనిఫెస్టోలో పలు వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ప్రచారం పెద్దఎత్తున కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు....
శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24, మంగళవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ముందుగా ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం వీరికే…
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇలా...
తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 921 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 23, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,65,049 కి చేరినట్టు రాష్ట్ర...






















































