రష్యా కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్-వి” : మొదటి బ్యాచ్ రెండు వారాలలో సిద్ధం
ప్రపంచంలో కోవిడ్-19 (కరోనావైరస్) కు వ్యాక్సిన్ తయారీ చేసిన తొలిదేశంగా రష్యా నిలిచిందని, రష్యా ఆరోగ్య శాఖ ఈ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపినట్లుగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే....
కరోనాతో ఒకేరోజులో 256 మంది మృతి, మరో 11088 కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 11, మంగళవారం నాడు ఒక్కరోజే...
తెలంగాణలో నీలి, శ్వేతా, గులాబీ రివల్యూషన్స్ రానున్నాయి – మంత్రి కేటిఆర్
తెలంగాణ ఆహార శుద్ధి పాలసీ, లాజిస్టిక్స్ పాలసీలపై చర్చించడానికి, గైడ్ లైన్స్ రూపకల్పనకు ప్రగతి భవన్ లో మంత్రులతో, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్...
పీపీఈ కిట్లు ధరించి ప్రగతిభవన్ ముట్టడికి యత్నం, ప్రవేశ పరీక్షల నిర్వహణపై నిరసన
ఆగస్టు 12, బుధవారం నాడు ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకులు ప్రగతి భవన్...
“వైఎస్ఆర్ చేయూత” ప్రారంభం, మహిళల ఖాతాల్లోకి రూ.18,750 జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 12, బుధవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో "వైఎస్ఆర్ చేయూత" పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ,...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
దేశంలో 23 లక్షలు దాటిన కరోనా కేసులు: కొత్తగా 60,963 మందికి పాజిటివ్, 834...
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. గత కొన్ని రోజులుగా 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 23 లక్షలు దాటింది. ఆగస్టు...
బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఇటీవలే అస్వస్థతకు గురైన ఆయన ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మూడో స్టేజీకి చేరినట్టు...
బెంగళూరులో ఎమ్మెల్యే ఇంటిపై దాడి: అల్లర్లలో ఇద్దరు మృతి, 60 మందికి గాయాలు
సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు విషయంలో ఆగస్టు 11, మంగళవారం రాత్రి బెంగుళూరు తూర్పు ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. డిజె హళ్లిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడి జరిగింది. ఎమ్మెల్యే...
తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 11, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 84,544 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
రైతుభీమా కోసం రూ.1173.54 కోట్ల ప్రీమియం నిధులు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు...
విద్యార్థులకు ఉచితంగా సెల్ ఫోన్లు పంపిణీ
రాష్ట్రంలోని యువకులకు మొబైల్ ఫోన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆగస్టు 11, మంగళవారం నాడు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యా సంస్థలు మూసివేయడం వలన కొంతమంది యువకులు ఆన్లైన్...
ఆగస్టు 14 న మరో 26 బస్తీ దావాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని
ఆగస్టు 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మరో 26 బస్తీ దావాఖానా లను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
పెరుగుతున్న కరోనా మరణాలు, 24 గంటల్లో 118 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతి రోజూ 100 కి పైగానే కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 11, మంగళవారం ఒక్కరోజే 118...
దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసింది – సీఎం కేసీఆర్
కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ...
జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో...
ఏపీలో 2200 దాటిన కరోనా మరణాలు, ఒకేరోజు 87 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9024 కరోనా పాజిటివ్ కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9024 కేసులతో కలిపి ఆగస్టు 11, మంగళవారం ఉదయం 10...
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జపనీస్ చీజ్ కేక్ ఎలా చేశారో చూడండి
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలు అందించడంతో పాటుగా, అభిమానులు, వీక్షకులతో ఎన్నో విషయాలపై సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇక ఈ వీడియోలో తనకు ఎంతో ఇష్టమైన...
ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆడపిల్లల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని కొడుకులతోపాటు ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ ఈ...
తెలంగాణలో 82 వేలు దాటిన కరోనా కేసులు, 645 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 10, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,647 కి...





















































