తెలంగాణలో 70 వేలు దాటిన కరోనా కేసులు, 576 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 4, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,958 కి...
కరోనా చికిత్సలో అధిక బిల్లులు వసూలు చేస్తే చర్యలు – మంత్రి ఈటల
ప్రైవేట్ ఆసుపత్రులకు ఏ స్పూర్తితో అయితే కరోనా చికిత్స కోసం అనుమతి ఇచ్చామో దానిని పాటించడం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఇంకో...
బీరట్ లో భారీ పేలుళ్లు: 100 మంది మృతి, 4000 మందికి పైగా గాయాలు
లెబనాన్ రాజధాని బీరట్లో మంగళవారం నాడు భారీ పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. పోర్టు ఏరియాల్లో భారీగా మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచడంతో ఈ పేలుళ్లు జరిగినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ...
డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
దేశంలో ఒక్కరోజే 51,706 మంది డిశ్చార్జ్, కరోనా రికవరీ రేటు 67.19 శాతం
భారత్ లో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం కూడా మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 51,706 మంది కరోనా నుంచి కోలుకుని...
తెలంగాణ కేబినెట్ మీటింగ్ ప్రారంభం, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో...
రామమందిరం మన సంస్కృతి, జాతీయ స్ఫూర్తికి ఆధునిక చిహ్నం – పీఎం మోదీ
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రోజు భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పీఎం మోదీ ప్రసంగించారు. ఈ...
గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కూడా కరోనా...
అయోధ్యలో అద్భుత ఘట్టం: రామమందిరం నిర్మాణానికి వైభవంగా భూమిపూజ
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రాల నడుమ పీఎం మోదీ శంకుస్థాపన చేశారు. ముందుగా రామమందిరం...
అయోధ్యలో రామమందిరం భూమి పూజ: హనుమాన్గఢీలో పీఎం మోదీ పూజలు
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి...
తెలంగాణలో భారీగా కరోనా కేసులు: 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2012 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 4, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 70,958 కి...
అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ: పీఎం మోదీ షెడ్యూల్ ఇదే
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు పీఎం మోదీ అయోధ్యలో దాదాపు మూడు గంటలపాటు గడుపనున్నారు. పీఎం...
నేడే అయోధ్యలో రామమందిరం కు భూమిపూజ, భారీ ఏర్పాట్లుతో సిద్ధం
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు (ఆగస్టు 5, బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్...
దేశంలో కరోనా నుంచి కోలుకుని ఒకేరోజు 44306 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆగస్టు 4, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం...
ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమల్లో ప్రత్యేక డ్రైవ్, ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, నంద్యాల సహా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఇటీవల వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పరిశ్రమల్లో...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకే రోజులో 67 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 9747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9747...
ఒత్తిడి తగ్గాలా? 10 నిమిషాలు యోగా చేయండి ఇలా
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ...
కరోనా విజృంభణ: ఒకేరోజు 108 మంది మృతి, 5063 పాజిటివ్ కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. దీంతో ఆగస్టు 4, మంగళవారం నాడు ఒక్కరోజే 5063 కరోనా పాజిటివ్ కేసులు, 108 కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం...
మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోం శాఖ...
ఏపీలో కరోనా వ్యాప్తి: ఒకేరోజు 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9747 కరోనా పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి...




















































