కోర్టు ఆదేశాల మేరకు డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ

0
ఆగస్టు 5, బుధవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యంగా చర్చించారు. కేంద్ర...

ప్రభుత్వ శాఖల్లో పనికి రాని పాత వాహనాల అమ్మకానికి కేబినెట్ ఆమోదం

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...

తెలంగాణలో 73 వేలు దాటిన కరోనా కేసులు, 589 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2092 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 5, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 73,050 కి...

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు

0
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం నాడు ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ...

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో ఔట్, బీసీసీఐ అధికారికంగా ప్రకటన

0
ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలగాలని వివో నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, గురువారం నాడు వివో అభ్యర్ధనను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అంగీకరించింది....

కరోనా పాజిటివ్ పేషెంట్లకు కౌన్సిలింగ్, మెడికల్ కిట్స్ అందజేయాలి

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లాలలో కోవిడ్ మేనేజ్...

రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోనే, హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్రప్రభుత్వం గురువారం నాడు‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని, రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని...

రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

0
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యొక్క ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి)...

కరోనా తీవ్రత: ఒకేరోజు 334 మరణాలు, 10,309 పాజిటివ్ కేసులు నమోదు

0
దేశంలో కరోనా వ్యాప్తి మొదలయినప్పటి నుంచి మహారాష్ట్ర రాష్ట్రంలో అధిక ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ...

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

0
టిఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్‌ కావడంతో హైదరాబాద్‌లోని...

కరోనా లక్షణాలేంటి? ఈ లక్షణాలు కూడా కరోనా కావొచ్చా?

0
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనావైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఇంకా ఈ వ్యాధి లక్షణాలపై ప్రజల్లో అయోమయం నెలకొని ఉంది. దగ్గు, తుమ్ములు లేదా...

తెలంగాణలో మరో 2092 కరోనా కేసులు,13 మరణాలు నమోదు

0
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 2092 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 5, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 73,050 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

ఈసారి ఆన్‌లైన్ ద్వారా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం

0
వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనాల శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర...

సుశాంత్ సింగ్ కేసు: సీబీఐ దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం

0
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్...

ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకే రోజులో 77 మంది మృతి

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10128 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదు అయ్యాయి....

వెల్లుల్లి ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడం ఎలా?

0
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...

ఏపీలో ఒకేరోజు మూడు జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10128 కరోనా పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి పైగా...

పెరుగుతున్న కరోనా కేసులు, ఆగస్టు 14 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

0
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా ప్రభావం ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో జూలై 21 నుంచి ఆగస్టు 5...

కరోనా తీవ్రత: 24 గంటల్లో 112 మంది మృతి

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో ఆగస్టు 5, బుధవారం నాడు ఒక్కరోజే 5175 కరోనా పాజిటివ్ కేసులు, 112 కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం...

2 రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని

0
ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్...