కరోనా చికిత్సకు అధిక బిల్లులు వసూలు, ఆసుపత్రి అనుమతి రద్దు
కరోనా చికిత్సలో భాగంగా పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల నుంచి...
సెప్టెంబర్ 5న స్కూల్స్ ప్రారంభం, అదే రోజున జగనన్న విద్యాకానుక అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 4, మంగళవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు...
తెలంగాణలో ఇప్పటికి 68,946 కరోనా కేసులు, 563 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 3, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 68,946 కి...
ఆగస్టు 6 న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 6 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం...
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నమూనా విడుదల
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ...
పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యం కోసం పాటించాల్సిన పది సూత్రాలు: యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పబ్లిక్ స్పీకింగ్” గురించి వివరించారు. పబ్లిక్ స్పీకింగ్ ఒక కళ, కానీ సాధించలేని కళ కాదని చెప్పారు. పబ్లిక్ స్పీకింగ్ లో నైపుణ్యం...
తెలంగాణలో 5 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, 49,675 మంది డిశ్చార్జ్
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 3, సోమవారం నాటికీ 5,01,025 కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం నాడు 13,787 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 49,675...
ఏపీలో తొమ్మిదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం
కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి లాక్డౌన్ ఎత్తివేశాక కూడా పేదలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో...
దేశంలో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన 5 రాష్ట్రాలివే….
దేశంలో కరోనా విజృంభణతో ఆగస్టు 4, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 38,938 కు చేరింది....
ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావంతో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ – 2019 ఫలితాల విడుదల
సివిల్ సర్వీసెస్-2019 ఫలితాలను ఆగస్టు 4, మంగళవారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. మొత్తం 829 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్...
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత
ప్రముఖ జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో...
కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత
సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సున్నం రాజయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ గా...
ఐపీఎల్-2020: సెప్టెంబర్ 19 న ప్రారంభం, నవంబర్ 10 న ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యూఏఈలో ఐపీఎల్ 13 వ సీజన్ నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎమిరేట్స్...
వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలకు రూ.4,500 కోట్లు అందజేత, ఆగస్టు 12 న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయం సాధికారితపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆగస్టు 3, సోమవారం నాడు...
తెలంగాణలో మద్యం విక్రయాల వేళలపై ఆంక్షలు ఎత్తివేత
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించినప్పుడు మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేసిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చారు, అయితే...
కేవలం 10 సెకండ్స్ లో టై కట్టుకోవడం ఎలా?
వావ్ లైఫ్స్టైల్ యూట్యూబ్ ఛానెల్లో హోమ్ ప్రాజెక్ట్స్, హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, గార్డెనింగ్, యోగా, మెడిటేషన్ టిప్స్, అవుట్ డోర్ లివింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి అనేక విషయాలకు సంబంధించిన వివరాలను...
కరోనాతో ఒకేరోజు 109 మంది మృతి, 5609 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3, సోమవారం నాడు ఒక్కరోజే 5609 కరోనా పాజిటివ్ కేసులు, 109 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో...
బాడీ లాంగ్వేజ్: సరిగ్గా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఎలా? – బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కమ్యూనికేషన్స్ లో ప్రత్యేక అంశమైనా బాడీ లాంగ్వేజ్ గురించి వివరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చే విధానంతోనే మన వ్యక్తిత్వ...
ఏపీలో 1500 దాటిన కరోనా మరణాలు, గత 24 గంటల్లో 63 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరుగుతుండడంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఆగస్టు 3, సోమవారం ఉదయం 10 గంటల వరకు కరోనా వలన మరణించిన వారి...




















































