ఇంట్లోనే బ్రెడ్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
కరోనాతో ఒక్కరోజే 99 మంది మృతి, మరో 5879 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1, శనివారం నాడు ఒక్కరోజే 5879 కరోనా పాజిటివ్ కేసులు, 99 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో...
ఏపీలో కరోనా నుంచి కోలుకుని ఒకేరోజులో 12750 మంది డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 12750 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 76614 కు చేరుకుంది. మరోవైపు కొత్తగా...
‘ఒకే దేశం ఒకే కార్డు’ పథకంలోకి మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత...
ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానంలోకి తాజాగా మరో మూడు రాష్ట్రాలు మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, ఒక...
అన్లాక్ 3 లో భాగంగా ఏపీకి వచ్చేవారికి సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్లాక్ 3.0 నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికీ రాష్ట్ర...
ఏపీలో ఒకేరోజు 4 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9276 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నాలుగు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్...
తెలంగాణలో 64 వేలు దాటిన కరోనా కేసులు, 530 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో ఎక్కువుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2083 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 31, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల...
కాలం మిస్టరీ – కాలానికి ఆధారం ఏంటో తెలుసుకోండి
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
రాజ్యసభ ఎంపీ అమర్సింగ్ కన్నుమూత
రాజ్యసభ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమర్ సింగ్, గత కొన్ని నెలలుగా సింగపూర్లో...
కరోనాతో మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. కరోనా పాజిటివ్గా తేలడంతో కొన్ని రోజుల నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స...
ఆగస్టు 5 న తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు,...
హిందుస్థాన్ షిప్యార్డ్లో ఘోర ప్రమాదం, క్రేన్ కూలి 10 మంది మృతి
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్లో ఈ రోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షిప్యార్డ్లో భారీ క్రేన్ కూలిన ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. అలాగే పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో...
ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసుల పై ఇప్పటికే రద్దు కొనసాగుతుండగా, మరోసారి రద్దు గడువును...
మూడు రాజధానులకు ఇది సమయం కాదు, రైతుల పక్షాన పోరాడతాం – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమమైన సంగతి...
మూడు రాజధానులపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31, శుక్రవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదంతో ఆ రెండు...
దేశంలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 57,117 మరణాలు, 764 మరణాలు
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండడంతో గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 57,117 కరోనా...
తెలంగాణలో ఒకేరోజులో 2083 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2083 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 31, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 64,786 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీలో ఒకే రోజులో 10376 కరోనా కేసులు, 68 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. దీంతో వరుసగా మూడో రోజూ కూడా 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10376 కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
ఆస్పత్రి వద్ద బ్లాక్ బోర్డులపై బెడ్ల ఖాళీల వివరాలు నమోదు చేయాలి – సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 31, శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి...
కరోనా వ్యాప్తి: ఒకే రోజు 97 మంది మృతి, 5881 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 31, శుక్రవారం నాడు ఒక్కరోజే 5881 కరోనా పాజిటివ్ కేసులు, 97 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం...





















































