48 గంటలు సమయం ఇస్తున్నా, అసెంబ్లీని రద్దు చేయండి – చంద్రబాబు డిమాండ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆన్‌లైన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ఐదు కోట్ల మంది...

తెలంగాణలో 67 వేలు దాటిన కరోనా కేసులు, 551 కి పెరిగిన మరణాలు 

0
తెలంగాణలో రాష్ట్రంలో ఆగస్టు 2, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,660 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. ఆదివారం...

భారత్ లో ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి

0
ప్రపంచవ్యాపంగా పలు దేశాలలో కోవిడ్-19 ప్రభావం పెరుగుతుండడంతో, వ్యాక్సిన్ తయారీలో పలు ఫార్మా సంస్థలు నిమగ్నమయ్యాయి. ఇటీవలే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సిన్ యొక్క మొదటి, రెండో దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు...

స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన కేంద్ర మంత్రి

0
కేంద్ర లా అండ్ జస్టిస్, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నేను బాగానే...

తెలంగాణలో మరికొన్ని శాఖలలో ప్రారంభమైన ఈ-ఆఫీస్ విధానం

0
ఆగస్టు 3, సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, మరియు హెఛ్ఓడీ లలో 2 శాఖలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ-ఆఫీసును ప్రారంభించారు....

తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో...

సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో 50 పడకల కోవిడ్ వార్డు ప్రారంభం, ‌రూ.2.28 కోట్ల నిధులు

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ ఆగస్టు 3, సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సిరిసిల్లలోని జిల్లా ఏరియా ఆస్పత్రిలో 50 పడకల...

కరోనా విజృంభణ: ఒక్కరోజే 260 మంది మృతి, 9509 కేసులు నమోదు

0
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 2, ఆదివారం నాడు ఒక్కరోజే కొత్తగా 9509 కరోనా పాజిటివ్ కేసులు, 260 మరణాలు...

అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఏర్పాటు

0
ఆంధ్రప్రదేశ్ లో సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ, ఆ చట్టానికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే....

దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు: గత 24 గంటల్లో 52,972 కేసులు,...

0
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండడంతో ఆగస్టు 3, సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,03,695 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 52,972 కరోనా...

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం యడియూరప్ప కు కరోనా పాజిటివ్‌

0
కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల కీలక నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా...

తెలంగాణలో మరో 983 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 2, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 67,660 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

తెలంగాణలో 66 వేలు దాటిన కరోనా కేసులు, 540 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1891 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 1, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 66,677 కి...

దేశంలో కరోనా నుంచి కోలుకుని ఒక్కరోజే 51255 మంది డిశ్చార్జ్

0
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17 లక్షలు...

సులభంగా “ఎగ్ పుడ్డింగ్” ఎలా చేసుకోవాలో చెప్పిన యాంకర్ రవి

0
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో "ఎగ్...

తెలంగాణలో ఆగస్టు 5 నుంచి జిమ్స్, యోగ సెంటర్లు ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం సవరించిన కోవిడ్-19 నిబంధనలపై ప్రముఖ క్రీడాకారులు మరియు క్రీడా శాఖ...

ఏపీలో లక్ష 50 వేలు దాటిన కరోనా కేసులు, 1407 కి పెరిగిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక లక్ష 50 వేలు దాటింది. కొత్తగా 9276 కేసులు నమోదవడంతో ఆగస్టు 1, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...

తెలంగాణలో కొత్తగా 1891 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

0
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1891 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 1, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 66,677 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

ఏపీలో ఆ నగరంలో మళ్ళీ లాక్‌డౌన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెల్లూరు నగరంలో 8...

ఏపీలో రోడ్ టాక్స్ చెల్లింపు గడువు సెప్టెంబర్ 30 వరకు పెంపు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంలో ఉన్నవారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో, ట్యాక్సీ...