మణిపూర్ ‌లో నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 23, గురువారం నాడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా మణిపూర్‌లో నీటి సరఫరా ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మూడు వేల...

కరోనాపై హాస్పిటల్ సూపరింటెండెంట్ లు, సిబ్బందితో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్

0
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్ సూపరింటెండెంట్ లు, సిబ్బందితో జూలై 23, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్...

కరోనా విజృంభణ: ఒక్కరోజే 88 మంది మృతి, 6472 కేసులు నమోదు

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జూలై 23, గురువారం నాడు ఒక్కరోజే 6472 కరోనా పాజిటివ్ కేసులు, 88 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి...

ఏపీలో 3 జిల్లాల్లో ఒకేరోజు 1000 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7998 కరోనా పాజిటివ్ కేసులు, 61 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ స్థాయిలో కేసులు నమోదవడం...

తెలంగాణలో 49 వేలు దాటిన కరోనా కేసులు, 438 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1554 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 22, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల...

ఏపీలో రికార్డు స్థాయిలో ఒకేరోజు 58052 కరోనా పరీక్షలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22, బుధవారం ఉదయం 9 గంటల నుంచి జూలై 23, గురువారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 58,052 శాంపిల్స్ (విఆర్డీఎల్+ట్రూనాట్+నాకో(32434),...

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు: 24 గంటల్లో 7998 కేసులు, 61 మరణాలు...

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్ని రోజులగా రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 7998 కరోనా పాజిటివ్ కేసులు, 61 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా...

చీజ్ బాల్స్ రెసిపీ – యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ కుకింగ్ వీడియో

0
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో చీజ్ బాల్స్ చేసుకోవడం ఎలాగో...

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు వాయిదా

0
దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం...

రాజ్‌భవన్‌లో 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్, క్వారంటైన్ కు తరలింపు

0
దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఆ రాష్ట్ర రాజ్‌భవన్‌ పై కూడా పడింది. రాజ్ భవన్ లో...

ఐజీఎస్టీ కమిటీలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు చోటు

0
ఐజీఎస్టీ పరిష్కారం, సలహాలు, సంబంధిత వ్యవహారాల కోసం 2019 డిసెంబర్‌లో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీలో మార్పులు చేస్తూ జూలై 22, బుధవారం...

కరోనా నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన వారికీ మరో నెల రోజులు హోం క్వారంటైన్‌

0
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులతో పాటుగా, మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా...

రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ,150 మంది అతిథులు

0
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ కార్యక్రమానికి ఎక్కువ...

త్వరలోనే తెలంగాణ అర్బన్ స్టేట్ గా మారుతుంది – మంత్రి కేటిఆర్

0
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్పోరేషన్లు, హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల కమిషనర్లకు, జిల్లా అదనపు కమిషనర్లకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో రాష్ట్ర ఐటీ,...

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’ లో పీఎం మోదీ కీలక ప్రసంగం

0
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 22, బుధవారం నాడు 'ఇండియా ఐడియాస్ సమ్మిట్' లో కీలక ప్రసంగం చేశారు. యూఎస్‌- ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యుఎస్.ఐ.బి.సి) 45వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్‌...

దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు: గత 24 గంటల్లో 45,720 కేసులు,...

0
దేశంలో కరోనా విజృంభణతో గతకొన్ని రోజులుగా 40 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా...

తెలంగాణలో కొత్తగా 1554 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 1554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 22, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 49,259 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

0
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన జాబితాను రూపొందించాలని కోరారు. ఈ అంశంపై జూలై...

గత 24 గంటల్లో దేశంలో 28,472 మంది రికవరీ, కరోనా నుంచి కోలుకున్నవారు 7,53,049

0
దేశంలో ఒకే ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో 28,472 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా కోవిడ్-19 బాధితులు కోలుకుని డిశ్చార్జి అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

కరోనాతో ఒక్కరోజే 74 మంది మృతి, కొత్తగా 5849 కేసులు నమోదు

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జూలై 22, బుధవారం నాడు ఒక్కరోజే 5849 కరోనా పాజిటివ్ కేసులు, 74 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో...