వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరుకు ప్రభుత్వం సిద్ధం – సీఎం కేసీఆర్
వ్యవసాయ శాఖపై జూలై 22, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది రైతులతో, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంశంలో గవర్నర్ ఆదేశాలను స్వాగతిస్తున్నాం: చంద్రబాబు
హైకోర్టు తీర్పుకు అనుగుణంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై...
సినిమాలు ఎన్ని రకాలు? సినిమా కథలు ఎన్ని రకాలు? – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
ఏపీలో స్కూళ్లు ప్రారంభం ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 21, మంగళవారం...
ఉస్మానియా ఆసుపత్రిలో పాత భవనాన్ని ఖాళీ చేసి సీజ్ చేయండి – డీఎంఈ
ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని ఖాళీ చేసి సీజ్ చేయాలనీ జూలై 22, బుధవారం నాడు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాలు జారీ చేశారు. పాత భవనంలోని విభాగాలను...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒక్కరోజే 65 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 6045 కరోనా పాజిటివ్ కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. అలాగే...
తెలంగాణలో 47 వేలు దాటిన కరోనా కేసులు, 429 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో రాష్ట్రంలో జూలై 21, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47,705 కు చేరింది. మంగళవారం నాడు మరో 1430 కేసులు నమోదు కాగా,...
వైస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా వైస్సార్సీపీ...
కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం, ఉత్తర్వులను అందించిన సీఎం...
ఇటీవల భారత-చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన...
‘జగనన్న పచ్చతోరణం’ ప్రారంభించిన సీఎం జగన్, 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 22, బుధవారం నాడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గాజులపేటలో మొక్కలు నాటి 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. 71వ వన మహోత్సవంలో...
ఏపీలో మంత్రివర్గ విస్తరణ, మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22, బుధవారం నాడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం...
రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన వైస్సార్సీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ విజయం సాధించిన సంగతి తెలిసిందే....
నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించాలని ఏపీ గవర్నర్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామక అంశం మరో మలుపు తిరిగింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక...
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి...
సచివాలయం కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండాలి – సీఎం కేసీఆర్
కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై జూలై 21, మంగళవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని...
కరోనా మరణాల్లో 7 వ స్థానంలో భారత్ : గత 24 గంటల్లో 37,724...
భారత్ లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. జూలై 22, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,92,915 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
తెలంగాణలో మరో 1,430 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 1,430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 21, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 47,705 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కరోనా చికిత్సలో మెడిసిన్స్ వాడకంపై ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 చికిత్సలో భాగంగా మందుల వాడకంపై ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా బాధితులకు మందుల వినియోగంపై ఐసీఎంఆర్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల పాటించాలన్నారు. అందుకు...
కరోనా సమయంలో ప్రభుత్వం విజయాలు ఇవే, రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో నెలల వారీగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవేనంటూ కొన్ని అంశాలను పేర్కొంటూ ట్విట్టర్...
కరోనా విషయంలో హైకోర్టు అడిగిన ప్రతీ వివరాన్నీ తెలపాలి – సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా హైకోర్టులో కరోనా విషయంలో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచారణ సందర్భంగా...





















































