ఏపీలో 40 వేలు దాటిన కరోనా కేసులు, 534 కి పెరిగిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గత 24 గంటల్లో((9AM-9AM) కొత్తగా 2602 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో జూలై 17, శుక్రవారం...

ఆగస్టు 10 నాటికీ దేశంలో కరోనా కేసులు 20 లక్షలు దాటతాయి

0
జూలై 17, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,03,832 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

ఒక్కరోజే 8308 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 17, శుక్రవారం నాడు కొత్తగా 8308 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకేరోజు వ్యవధిలో 8 వేలకు పైగా కేసులు...

కరోనా వ్యాప్తి: మూడు రోజులు పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌

0
కరోనా వ్యాప్తి ప్రభావంతో పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోవా రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ ప్రారంభమైంది....

ఆయుర్వేద పుడ్, సంబంధిత విధానాలపై అనుక్రితి గోవింద్ శర్మ వివరణ

0
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ...

రాష్ట్ర ప్రతిష్ట, సంస్కృతిని ప్రతిబింబించేలా నూతన సచివాలయం – సీఎం కేసీఆర్

0
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 17, శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ప్రభుత్వ...

మాస్క్ ధరించడం‌ తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

0
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమయంలో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ‌ ప్రభుత్వం జూలై 17,...

తెలంగాణలో 41 వేలు దాటిన కరోనా కేసులు, 396 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో జూలై 16, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,018 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం...

సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు అనుమతి, పనులు తిరిగి ప్రారంభం

0
సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కు హైకోర్టులో ఊరట లభించింది. భవనాల కూల్చివేత కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కూల్చివేత పనులు నిలివివేయాలని పిఎల్ విశ్వేశ్వర్ ధాఖలు చేసిన...

కరోనా వ్యాప్తి: లాక్‌డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాలు జాబితా ఇదే…

0
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా కరోనా కేసులు నమోదతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 34956 కరోనా పాజిటివ్ కేసులు,...

యోగా విత్ ఆద్య, సితార

0
Aadya & Sitara యూట్యూబ్ ఛానెల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార మరియు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి గేమ్స్, క్రాఫ్ట్స్, పెయింటింగ్ సహా ఎన్నో...

కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష: ప్రజలకు సూచనలు, వైద్యారోగ్య శాఖపై కీలక నిర్ణయాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 17, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,...

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మద్యాహ్న భోజనం పథకం

0
విద్యారంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు...

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు: 24 గంటల్లో 2602 కేసులు, 42 మరణాలు...

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 2592 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల...

ఆగస్ట్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ప్రారంభిస్తాం – మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

0
విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ఆగస్ట్ నెలలో ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జూలై 17, శుక్రవారం నాడు విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ తో కలిసి దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణ...

ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ ప్రారంభం, వివిధ రంగాలపై పూర్తి సమాచారం

0
తెలంగాణ రాష్ట్రానికి మరింతగా పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ ను ప్రారంభించింది. జూలై 16, గురువారం నాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన...

లద్దాఖ్‌ లో పర్యటిస్తున్న కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

0
కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లద్దాఖ్‌ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల లద్దాఖ్‌ పర్యటనలో భాగంగా జూలై 17, శుక్రవారం ఉదయం ఆయన లద్దాఖ్‌ చేరుకున్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ తో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్...

భారత్ లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు, 25 వేలకు పైగా మరణాలు

0
దేశంలో కరోనా విజృంభణతో గతకొన్ని రోజులుగా ప్రతిరోజూ 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య...

డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తాం – సీఎం కేసీఆర్

0
కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 16, గురువారం నాడు ప్రగతి భవన్ లో విస్తృత...

తెలంగాణ రాష్ట్రంలో మరో 1676 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

0
తెలంగాణలో రాష్ట్రంలో మరో 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 16, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 41,018 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...