ఆ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన బాలకృష్ణ
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో, కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో తీసుకొంటున్న పలు చర్యలను ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు...
వలస కూలీల తరలింపుకు స్పెషల్ ట్రైన్స్… కేంద్రం ఆదేశాలు
లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. పలు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు...
దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండో విడత...
కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 1, శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో...
కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ మోసాలపై గూగుల్ సూచనలు
ఇటీవల కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ మోసాలలో గణనీయమైన పెరుగుదలను గుర్తించినట్టుగా గూగుల్ ఇండియా ప్రకటించింది. ఈ మోసాలను గుర్తించడం మరియు నివారించడంలో సహాయపడటానికి గూగుల్ పలు సూచనలను అందిస్తుంది....
కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత...
కేంద్రమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం, లాక్డౌన్ పై కీలక చర్చ
కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ పొడిగింపు, భవిష్యత్ కార్యాచరణపై...
ఆ రాష్ట్రంలో 10వేలు దాటిన కరోనా కేసులు, 459 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే కొత్తగా 583 పాజిటివ్...
ఏపీలో 1463 కి చేరినా కరోనా పాజిటివ్ కేసులు, కొత్తగా 60 మందికి నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. మే 1, శుక్రవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1463 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆ రెండు రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా నిషేధం
తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులనుంచి కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ ను పూర్తీ స్థాయిలో అమలు చేయడంతో పాటుగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
మే 5 న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ, లాక్డౌన్ పై నిర్ణయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు,...
తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా…
కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనుండడంతో కరోనా వ్యాప్తి పై చేపట్టాల్సిన చర్యల గురించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర...
కరోనా ఎఫెక్ట్: ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా ఇదే …
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో...
హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన కేంద్ర బృందం
కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు గత ఐదు రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి విభాగం అదనపు...
కరోనా నేపథ్యంలో త్వరలో ఏపీలో కేంద్ర బృందం పర్యటన?
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్...
తెలంగాణలో కరోనా నివారణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఐదు రోజులు నుంచి కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి...
అమెరికాలో 2000 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్?
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా దేశవ్యాప్తంగా పలు జైళ్లలో ఉన్న చాలా మంది ఖైదీలు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు కరోనా లక్షణాలున్న 2700 మంది...
“ఏకాగ్రత” అలవాటు చేసే పురాతన పద్ధతులపై విశ్లేషణ
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
ఎంసెట్, ఐసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15వ తేదీవరకు పొడిగిస్తునట్టు రాష్ట్ర ఉన్నత...






















































