వలస కూలీల తరలింపుపై సోనియాగాంధీ కీలక నిర్ణయం
లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ తమ సొంత గ్రామాలకు...
దేశంలో 42 వేలు దాటినా కరోనా కేసులు, 1373 మంది మృతి
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత రెండ్రోజులుగా రోజుకి 2 వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మే 4, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా...
ఏపీలో పెరిగిన మద్యం ధరలు…అమ్మకాలు నేటి నుంచే మొదలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్రం...
లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ, కేబినెట్ భేటీలో నిర్ణయం?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
కరోనా నేపథ్యంలో ఇ.ఎస్.ఐ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం
కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి విభాగం అదనపు...
గ్రీన్ పీస్ పలావ్ తయారీ చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
ఉద్యోగాల నుంచి తొలగించి ఆ 1400 మంది కార్మికుల పొట్ట కొట్టకండి – పవన్...
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) పనిచేస్తున్న 1400 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్ట కొట్టొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. "కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు...
రంజాన్ స్పెషల్ మటన్ “హలీమ్” తయారు చేసుకోవడం ఎలా?
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు....
మటన్ ధర రూ.700 కి మించి విక్రయిస్తే కఠిన చర్యలు – మంత్రి తలసాని
ఇష్టానుసారంగా వ్యవహరించి గొర్రెల ధరలను పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మే 2, శనివారం నాడు మాసాబ్ ట్యాంక్లోని...
ఇంట్లోనే పేస్ మాస్క్ తయారు చేసుకోవడం ఎలాగో చెప్పిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి...
ఏపీలో లిక్కర్, బీర్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం మే 17 వరకు పొడిగించిన లాక్డౌన్ లో పలు ఆర్ధిక వ్యవహారాలకు, కీలక రంగాలకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
రంగనాయక సాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి హరీష్, కాలువలో ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు...
హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రింద చేపట్టిన పనుల ప్రగతిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావు మే 2, శనివారం నాడు బుద్దభవన్ లో సమీక్ష జరిపారు....
ఆ సీఎం భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసమైన 'మాతోశ్రీ' వద్ద విధులు నిర్వహించే భద్రతా సిబ్బందిలోని ముగ్గురు...
ఇకపై ఆరోగ్యసేతు యాప్ వాడడం తప్పనిసరి
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ తమ తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ను తక్షణమే డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం కోరింది. కీలక సమాచారాన్ని ఇచ్చే ఈ...
కరోనా ఎఫెక్ట్: రాష్ట్రాలవారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 2, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 37,336...
దేశంలో ఒక్కరోజే 2,293 కేసులు, 71 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 2, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 37,336...
స్కూళ్లకు సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, పలు విద్యారంగ కార్యక్రమాలు నిలిచిపోయి, స్కూళ్ళు,...
కరోనా లాక్డౌన్: దేశంలో ఆరెంజ్ జోన్స్ లలో సడలింపుల వివరాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఏపీలో 1500 దాటినా కరోనా కేసులు, కొత్తగా 62 మందికి నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మే 2, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...






















































