లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ను పూర్తిస్థాయిలో అమలు చేస్తుంది....
చైనాలోని వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేత
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. అసలు కరోనా వైరస్కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరంలో ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడ్డట్టు తెలుస్తుంది. వుహాన్ లో కరోనా...
అమెరికాలో కరోనా తీవ్ర ప్రభావం, 24 గంటల్లోనే దాదాపు 2 వేల మరణాలు
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం గత...
తెలంగాణలో 404, ఏపీలో 329కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఒక్కరోజే 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా నేపథ్యంలో ప్రజలకు సూపర్ స్టార్ మహేష్ బాబు సూచన
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 117 మంది...
కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశం
ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అవ్వడంతో తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఖమ్మం కలెక్టరేట్ ప్రజ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు...
కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ
భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా ప్రభావం చూపుతుంది. దేశంలో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 114 మంది మరణించారు. ఈ నేపథ్యంలో...
వైద్య ఆరోగ్య సిబ్బందికి తగిన రక్షణ, భరోసా ఇవ్వాలి – పవన్ కళ్యాణ్
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో “వాట్సప్” కీలక నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 114 మంది...
కరోనాపై పోరు: తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళాలు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 6, సోమవారం నాటికీ 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 45 మంది ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకోగా, ప్రస్తుతం 308 మందిచికిత్స పొందుతునట్టు రాష్ట్ర...
ఏపీలో 304 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా…ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఐసీయూలో చికిత్స
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్...
లాక్డౌన్ కొనసాగించాలనే ప్రధాని మోదీకి చెప్పా – సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ అమలుపై ఏప్రిల్ 6, సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో...
లాక్డౌన్ నేపథ్యంలో ఫుడ్ అండ్ నైట్ షెల్టర్లు వివరాలు ఇకపై గూగుల్ మ్యాప్స్ లో…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇతర రాష్ట్రాలలో ఉంటున్న వాళ్ళు సొంత ఊర్లకు వెళ్లలేక,...
కరోనాపై వాట్సాప్ చాట్ బాట్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 5, ఆదివారం నాడు ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో...
ఏడాదిపాటు ఎంపీ వేతనాల్లో 30% కోత, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాక తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఏప్రిల్ 6, సోమవారం నాడు ప్రధాని...
కరోనాపై లఘుచిత్రంలో నటించిన అమితాబ్, చిరు, రజనీ…
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 6 సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4067కి చేరగా, ఈ వైరస్ వలన ఇప్పటివరకు 109మంది మరణించారని...
కరోనావ్యాప్తి నివారణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతూ పోతుంది. ఏప్రిల్ 6 సోమవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా మహమ్మారి శాస్త్రీయ వాస్తవాలపై వివరణ
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...






















































