కరోనా పరిస్థితిపై చర్చించేందుకు రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఏప్రిల్ 11, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని...
కరోనా: హైదరాబాద్ ‘కంటైన్మెంట్’ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మృతి చెందగా,...
ఏపీలో ప్రవేశ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 9, గురువారం నాడు...
తెలంగాణలో 471, ఏపీలో 365 కు చేరిన కరోనా కేసుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాడు కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
భారత్ లో 6000 దాటినా కరోనా కేసుల సంఖ్య
భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఏప్రిల్ 10, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
అర్చకులకు రూ.5 వేల సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేయడంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు...
ఈ విపత్కర తరుణంలో రాజకీయాల జోలికి వెళ్లడం లేదు – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 9, గురువారం నాడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి, రాష్ట్రంలో...
తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ను పూర్తీ స్థాయిలో అమలు...
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణలోని కొమరంభీం జిల్లా సిర్పూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఏప్రిల్ 9, గురువారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు....
ఒడిశాలో లాక్డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో...
ఏపీలో కొత్తగా నమోదుకాని కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తొలిసారిగా తగ్గుముఖం పట్టింది. గత 12 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఏప్రిల్ 8, బుధవారం రాత్రి 9...
కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు జాతీయ ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
కరోనా వైరస్ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 8, బుధవారం నాడు జాతీయ ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించింది. "ఇండియా కొవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్...
ఏపీలో కోవిడ్-19 వాలంటీర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8, బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి చేరుకుంది. ఇక బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈరోజు గురువారం ఉదయం 9 గంటల...
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆనస్థీషియా (మత్తు) వైద్య నిపుణుడు డాక్టర్ కె.సుధాకర్ రెండ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు చికిత్స...
మోదీ గ్రేట్…భారత్ కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రమైన ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు ఇతర ఔషధాలతో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్ను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటున్నాయని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) సూచించింది....
మద్యం హోమ్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మద్యం షాపులను కూడా...
లాక్డౌన్ పెంచినా ప్రజలు సహకరించాలి – మంత్రి హరీష్ రావు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఇంకో వారం, పదిహేను రోజులు పెంచినా ప్రజలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. ఓ వైపు కరోనాపై...
కరోనా వ్యాప్తి: ఏపీప్రభుత్వ పరిధిలోకి 58 ప్రైవేట్ ఆసుపత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 8, బుధవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
స్క్రీన్ ప్లే ఫార్మాట్స్, షాట్ డివిజన్ లపై శ్రీ పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
లాక్డౌన్ ఎత్తివేత కుదిరేలా లేదు, అఖిలపక్ష నేతలతో పీఎం మోదీ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు అన్ని పార్టీల పార్లమెంటు ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...





















































