ప్రపంచవ్యాప్తంగా 70 వేలకు చేరువలో కరోనా మరణాలు

0
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ఇప్పటి వరకు 208 దేశాలకు విస్తరించగా, మొత్తం 12,73,990 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే అన్ని...

కరోనావ్యాప్తి నియంత్రణపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

0
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి పదిగంటల వరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి...

తెలంగాణలో 334, ఏపీలో 266 కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

0
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 5, ఆదివారం నాడు ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన

0
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్‌ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...

కరోనా లాక్‌డౌన్‌: ఏప్రిల్ 8న విపక్షనేతలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్

0
కోవిడ్‌-19(కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ లీడర్లతో...

రాష్ట్రాల విద్యుత్ శాఖలకు కేంద్రం కీలక ఆదేశాలు

0
దేశంలో కరోనా మహమ్మారిని పారద్రోలుతూ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతూ దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్‌ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో...

కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడియో సందేశం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 4, శనివారం సాయంత్రానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి పెరిగినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ...

బంగ్లాదేశ్ కు చెందిన 12 మంది తబ్లీగి సభ్యులపై కేసు నమోదు

0
మార్చ్ నెలలో ఢిల్లీలో తబ్లీగి జమాత్ సమావేశానికి హాజరైన 12 మంది బంగ్లాదేశ్ పౌరులపై ఎఫ్ఐఆర్ నమోదైందని ఏప్రిల్ 4, శనివారం నాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. విదేశీ చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంతో...

లాక్‌డౌన్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీవీ పట్టాభిరామ్ లైవ్ సెషన్

0
కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్...

ఏపీలో వైద్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతాలు

0
కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులపై కరోనా ప్రభావం...

ఏపీలో కొనసాగుతున్న రూ.1000 నగదు పంపిణీ

0
కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు ఉచితంగా రేషన్, పప్పులు...

వైద్య సర్వీసులను ఎస్మా పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 4 , శనివారం ఉదయానికి కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల...

అమెరికాలో 24 గంటల్లో 1500 కరోనా మరణాలు నమోదు

0
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువుగా వుంది. అమెరికాలో న్యూయార్క్‌, న్యూజెర్సీ లలో...

చిరంజీవి, నాగార్జునలకు ప్రధాని మోదీ అభినందనలు

0
ప్రస్తుతం ప్రపంచవ్యాపంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2902...

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, ఒక్కరోజే 75 మందికి నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 3, శుక్రవారం నాడు ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో...

ఫోర్బ్స్ 30 అండర్-30 ఆసియా 2020 జాబితాలో హైదరాబాదీలు, కేటిఆర్ ప్రశంసలు

0
తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన 30 అండర్-30 ఆసియా 2020 జాబితాలో భారత్ నుంచి 69 మంది ఎంపికవ్వగా, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు కూడా చోటు సంపాదించారు. మొత్తం 10 విభాగాల్లో...

తబ్లిగీ జమాత్‌…ఇప్పటికి 647 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

0
ఢిల్లీలో నిజాముద్దీన్‌ మర్కజ్ ప్రాంతంలో నిర్వహించిన "తబ్లిగీ జమాత్‌" కార్యక్రమం కారణంగా దేశంలోని 14 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏప్రిల్ 3, శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది....

వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

0
కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం నాడు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో...

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు: డీజీపీ గౌతమ్ సవాంగ్‌

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఏప్రిల్ 3, శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర గరికపాడులో ఏపీ-తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద...

దేశంలో 100 కు పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే …

0
ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో...