తెలంగాణలో 35 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18,...
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ను విలీనం చేయడం లేదు – ఎల్ఐసీ
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ను మరే ఇతర సంస్థతో విలీనం చేసే ప్రతిపాదన లేదని ఫిబ్రవరి 17, సోమవారం నాడు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ప్రకటించింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్...
ప్రగతి భవన్లో పురపాలక సదస్సు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఫిబ్రవరి 18, మంగళవారం నాడు ప్రగతిభవన్లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు,...
ఏపీలో కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పింఛను లబ్ధిదారులందరికీ ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17, సోమవారం నుంచి పంపిణీ చేస్తుంది. ఫిబ్రవరి నెలలో పలు రకాల పింఛన్లకు సంబంధించి 54,68,322...
ఆంధ్రప్రదేశ్ లో 41 మంది డీఎస్పీల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 17, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 41మంది...
నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్...
నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 16, ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈమేరకు సమావేశానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా...
సమయం విలువ తెలుసుకో మిత్రమా – రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలు వెల్లడిస్తూ, సమాజ సంబంధిత అంశాల పట్ల స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ చేస్తున్నారు. ఈ వీడియోలో ' సమయం విలువ తెలుసుకుని...
మెట్రో అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్ మెట్రో అధికారులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని దిల్ కుషా అతిథి గృహంలో ఫిబ్రవరి 15, శనివారం నాడు జరిగిన ఈ సమీక్షా...
సెలెక్ట్ కమిటీ ఫైలును మరోసారి వెనక్కి పంపిన మండలి కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలంటూ...
ఉపాధి హామీ కూలీలకు వేసవి భత్యం పెంచిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవికాలంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ప్రత్యేక వేసవి భత్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్...
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 15, శనివారం ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ...
నేడు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 15, శనివారం నాడు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేపడుతున్న రైతులను కలుసుకుని వారికీ పవన్ కళ్యాణ్...
ఏపీలో ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రకటించింది. ఓటర్ల తుది జాబితాకు సంబంధించిన వివరాలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ వివరించారు....
తెలంగాణలో కొనసాగుతున్న సహకార ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ రోజు (ఫిబ్రవరి 15, శనివారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ...
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొత్త లోగో విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ మార్చి 29 నుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రాంచైజ్ యొక్క కొత్త లోగోని...
టిఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి టిఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, రైతు బంధును ఎన్నికల బంధుగా మార్చారని...
నిర్భయ కేసు: అస్వస్థత గురైన జస్టిస్ ఆర్.భానుమతి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 14,...
హైదరాబాద్ రానున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 16, 17 తేదీల్లో రెండురోజుల పాటు హైదరాబాద్, బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ 2020-21కి సంబంధించి ప్రభావితమయ్యే వివిధ వర్గాలు,...






















































