ఎయిర్ ఇండియా కొత్త సీఎండీగా రాజీవ్ బన్సల్ నియామకం
భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ (సీఎండీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ బన్సల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ...
ఆలోచనా శక్తిని పెంచుకోవడం ఎలా?
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,...
పుల్వామా అమరులకు పలువురు నివాళులు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఆ ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా...
ఫిబ్రవరి నెల చివర్లో భారత పర్యటనకు రానున్న సత్యనాదెళ్ల
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఫిబ్రవరి నెల చివర్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధికారికంగా వెల్లండించింది. సత్య నాదెళ్ల భారత్ పర్యటన ఫిబ్రవరి...
నేడు మళ్ళీ ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12న ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం),...
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 13, గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతర్వాహిని సరస్వతీ నదుల...
టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనినే – రైనా
భారత్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా మరోసారి ప్రశంసలు కురిపించాడు. స్టార్ స్పోర్ట్స్ తమిళ్ నిర్వహించిన ‘ది సూపర్ కింగ్స్ షో’ లో...
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలి ప్రోరోగ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలిలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తునట్టు ఫిబ్రవరి 13, గురువారం నాడు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసన...
పులివెందుల అభివృద్ధిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 13, గురువారం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో...
క్యాట్ ను ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్న సమయంలో ఉద్యోగ...
పలు రకాల ప్రేమలను సరదా సరదాగా అనుకరించిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో వాలంటైన్స్...
గాజువాకలో జనసేనకు షాక్, సీనియర్ నేత రాజీనామా
గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరొక షాక్ తగిలింది. గాజువాక సీనియర్ నాయకుడు కరణం కనకారావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఆయన...
ఉద్రిక్తంగా మారిన కర్ణాటక బంద్
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ పలు కన్నడ సంఘాలు ఈరోజు నుంచి రెండ్రోజులు పాటు బంద్ కు పిలుపునిచ్చాయి....
ఆంధ్రప్రదేశ్ లో ఇక వరుసగా ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక వరుసగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముందుగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఒకసారిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాత కార్పోరేషన్, మున్సిపల్...
కోవిడ్-2019: చైనాలో ఒక్కరోజే 242 మంది మృతి
చైనా దేశంలో కోవిడ్-2019( కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ వైరస్ వలన ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఒక్కరోజే హుబెయ్ ప్రావిన్సులో 242 మంది...
నేడు సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 13, గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరం వెళ్లి ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని, మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పరిశీలించనున్నారు. లక్ష్మీ బ్యారేజ్ తో పాటుగా...
హఫీజ్ సయీద్ కు 11 సంవత్సరాలు జైలు శిక్ష
నవంబర్ 26, 2008 నాడు ముంబయిలో జరిగిన పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ కోర్టు 11 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం చేశాడనే...
సుగాలి ప్రీతికి న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 12, బుధవారం నాడు కర్నూలులో పర్యటిస్తున్నారు. విద్యార్థిని సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్యఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మధ్యాహ్నం 3 గంటల నుంచి...
వంటగ్యాస్ ధర భారీగా పెంపు
ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు ఫిబ్రవరి 12, బుధవారం నుంచి సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సిలిండర్కు రూ 144 నుంచి రూ.149 వరకు పెంచాయి. అన్ని మెట్రో...
నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా...






















































