ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు

0
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలును నిర్వహించనున్నట్టు యాదాద్రి ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ వివరాలు తెలిపేందుకు...

కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల చెక్కు అందజేసిన పవన్ కళ్యాణ్

0
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. గత...

వెలిగొండ ప్రాజెక్ట్‌ ను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫిబ్రవరి 20, గురువారం నాడు వెలిగొండ ప్రాజెక్ట్‌ ను సందర్శించారు. ప్రకాశం జిల్లాతోపాటుగా కడప, నెల్లూరు జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే...

తెలంగాణ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్‌, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్‌) షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి...

ఏపీకి నాబార్డ్‌ రూ.1931 కోట్ల రుణం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1931 కోట్ల రుణం మంజూరు చేస్తూ ఫిబ్రవరి 19, బుధవారం నాడు నాబార్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌...

నిర్భయ దోషి వినయ్ కుమార్ శర్మ ఆత్మహత్యాయత్నం

0
నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు దోషులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్...

భారతీయుడు-2 షూటింగ్ లో భారీ ప్రమాదం

0
శంకర్‌ దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా సెట్స్‌లో ఫిబ్రవరి 19, బుధవారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ...

విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫిబ్రవరి 19, బుధవారం నాడు విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు జెన్‌, ట్రాన్స్‌ కో యొక్క ఆర్థిక పరిస్థితులను సీఎంకు...

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ

0
ఫిబ్రవరి 19, గురువారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. మూడోసారి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా అమిత్ షాతో కేజ్రీవాల్...

వీసీల నియామక ప్రక్రియను వేగవంతం చేయండి – సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. వీసీ నియామక ప్రక్రియ...

రేపు ఢిల్లీలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

0
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని...

హైదరాబాద్‌లో 127మందికి నోటీసులిచ్చిన ఆధార్ సంస్థ

0
పౌరసత్వం నిరూపించుకోవాలంటూ హైదరాబాద్‌లో 127మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆధార్ సంస్థకు (ఉడాయ్‌) లేదని విమర్శలు వస్తుండడంతో ఈ అంశంపై...

ప్రకాశం జిల్లా నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన చంద్రబాబు

0
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు ఫిబ్రవరి 19, బుధవారం నాడు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రకాశం జిల్లా నుంచి ఈ యాత్రను ప్రారంభించారు....

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫిబ్రవరి 19, బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల...

గవర్నర్‌ బిశ్వభూషణ్ తో మండలి ఛైర్మన్‌ షరీఫ్ కీలక భేటీ

0
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఫిబ్రవరి 18, మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఏపీ రాజ్‌భవన్‌ లో గవర్నర్‌ను కలుసుకుని పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం...

ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఫిబ్రవరి 18న ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 4 వరకు నిర్వహించే...

మహాశివరాత్రి మహోత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

0
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో ఫిబ్రవరి 21, శుక్రవారం నాడు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి...

కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ను కలిసిన కొడాలి నాని

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఫిబ్రవరి 18, మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్...

విజయ్ మాల్యా పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు

0
ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తనను ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించి, ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఫలితాలు విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్‌ శాఖకు చెందిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌(ఏపీపీ) ఫలితాలను ఫిబ్రవరి 18, మంగళవారం నాడు హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఏపీపీ ఫలితాల విడుదల కార్యక్రమంలో హోం మంత్రితో...