జనవరి 31, ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

0
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు విఫలమైన నేపథ్యంలో జనవరి 31 మరియు ఫిబ్రవరి 1న రెండు రోజులపాటుగా దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యుఎఫ్‌బీయూ) పిలుపునిచ్చింది....

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహణ

0
జనవరి 31, శుక్రవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌,...

బాసరలో ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు

0
ప్రసిద్ధ బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ...

భారత్ లో నమోదైన తొలి కరోనా కేసు, ధ్రువీకరించిన కేంద్ర ఆరోగ్యశాఖ

0
భారత్‌లో తోలి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆ విద్యార్థి, కరోనా...

సమత ఘటనలో దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు

0
కుమురంభీం జిల్లాలోని లింగాపూర్‌ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సమత హత్యోదంతం కేసులో జనవరి 30, గురువారం నాడు ఆదిలాబాద్‌ ప్రత్యేక...

మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు

0
ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ రాజ్‌ఘాట్‌ వద్దకు చేరుకొని, రాజ్‌ఘాట్‌పై పుష్పగుచ్చం...

పీఏసీఎస్‌ ఎన్నికలు నిర్వహించండి – సీఎం కేసీఆర్‌

0
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జనవరి 29, బుధవారం నాడు సంబంధిత అధికారులను ఆదేశించారు. పీఏసీఏస్‌లకు నియమించిన పర్సన్...

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్‌ ఐఏఎస్‌లకు పదోన్నతులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ జనవరి 29, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్య కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులను ముఖ్యకార్యదర్శులుగా మరియు సంయుక్త...

అబార్షన్ గడువు పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

0
అబార్షన్లపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి పెంపుకు జనవరి 29, బుధవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం గర్భధారణ నుంచి 20...

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి రాఫెల్ నాదల్ ఔట్

0
మెల్‌బోర్న్‌ లో జనవరి 29, బుధవారం నాడు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్ లో ప్రపంచ నంబర్ 1 రాఫెల్ నాదల్ ఓడిపోయాడు. ఊహించని విధంగా అందరి...

ప్రశాంత్ కిశోర్ పై బహిష్కరణ వేటు వేసిన జేడీయూ

0
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీలో ఉపాధ్యక్షుడుగా ఉన్న ప్రశాంత్‌ కిశోర్‌ కు ఆ పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ ప్రశాంత్ కిశోర్ ను జేడీయూ నుంచి...

మూడో టీ20లో భారత్ ఘనవిజయం, ఉత్కంఠ రేపిన సూపర్ ఓవర్

0
భారత్-న్యూజిలాండ్‌ మధ్య సెడాన్ పార్క్ వేదికగా జనవరి 29, బుధవారం నాడు జరిగిన మూడో టీ20లో సూపర్ ఓవర్ ద్వారా భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదటగా బ్యాటింగ్ చేసి భారత్...

సినిమా కథలో సంఘటనలు, సంఘర్షణల రూపకల్పన ఎలా?

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ పలు ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కారణంగా...

స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్న జనసేన-బీజేపీ

0
జనవరి 28, మంగళవారం నాడు విజయవాడలో బీజేపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు తదితరులు హాజరుకాగా, జనసేన నుంచి...

బీజేపీలో చేరిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌

0
ప్రముఖ భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జనవరి 29, బుధవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ...

వైఎస్ఆర్ కాపు నేస్తం అమలుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

0
వైఎస్ఆర్ కాపు నేస్తం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక...

కరీంనగర్‌ మేయర్‌గా సునీల్‌ రావు ఎన్నిక

0
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కార్పోరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, టిఆర్‌ఎస్‌ పార్టీ 33 డివిజన్లను గెలుచుకుంది....

టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో కేటీఆర్ దిశానిర్దేశం

0
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జనవరి 28, మంగళవారం నాడు టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. జనవరి 31 నుంచి...

అండర్‌-19 ప్రపంచకప్‌లో సెమీస్ కెళ్లిన భారత్

0
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్‌–19 ప్రపంచకప్‌లో మరో ఘనవిజయం సాధించిన యువ భారత్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. జనవరి 28, మంగళవారం నాడు సెన్వెస్‌పార్క్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 74...