అద్భుత విజయం సాధించిన అఫ్గానిస్తాన్
చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ 224 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. వన్డేలలో ఇప్పటికే కొన్ని సంచలనాలు సృష్టించిన అఫ్గానిస్తాన్ జట్టు టెస్టుల్లోనూ సత్తా చాటింది....
మహిళా శిశుసంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మహిళా శిశుసంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పధకాల...
కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాయిని నర్సింహారెడ్డి
ఆదివారం నాడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే, కొత్తగా మంత్రివర్గంలోకి ఆరుగురికి చోటు కల్పించారు. అయితే మంత్రి వర్గ విస్తరణ అనంతరం అవకాశం దక్కని నేతలు ఒక్కొక్కరిగా అసంతృప్తి వ్యక్తం...
బిగ్ బాస్ -3: ఎలిమినేట్ అయినా అలీరేజా, కన్నీరు పెట్టుకున్న ఇంటి సభ్యులు
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక 50వ ఎపిసోడ్ లో అలీరేజా ఎలిమినేట్ అయ్యారు. అసలు ఇంటిలోకి ప్రవేశించాక అలీరేజా నామినేట్...
దొరికిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి వరకు సజావుగా సాగి, చివరి క్షణాల్లో చంద్రుని ఉపరితలానికి 2.1 కి.మీ ఎత్తు వరకు వెళ్లిన విక్రమ్ ల్యాండర్...
తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 14కు వాయిదా
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మరో వైపు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు శాసనమండలిలో...
తెలంగాణ బడ్జెట్ 2019-20 ముఖ్యాంశాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు....
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మళ్ళీ టీంలోకి హరీష్ రావు, కేటీఆర్
మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీములోకి మరో ఆరుగురికి చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవరించిన హరీష్ రావు, కేటీఆర్ లకు మళ్ళీ మంత్రివర్గంలో చోటు కల్పించారు....
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా డా. తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ ఆమెతో ప్రమాణ...
రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి కావాలి
రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్ రాయలసీమ హక్కుల ఐక్యవేదిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కన్నా రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉందని అన్నారు....
గవర్నర్ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు
సుదీర్ఘకాలం పాటు గవర్నర్ గా సేవలందించిన ఈఎస్ఎల్ నరసింహన్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్...
అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడ ఇవ్వలేదు
వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్ చూపిస్తున్నాడని, తుగ్లక్...
ఇస్రో కు దేశమంతా అండగా ఉంది- సీఎం జగన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడంతో దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్...
సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. అక్కడ జరుగుతున్న...
జపనీయుల దీర్ఘాయుషు రహస్యం
ప్రపంచ జనాభాలో జపాన్ దేశస్తులు ఎక్కువ కాలం బతుకుతారని రికార్డులు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతి తక్కువ మరణాలు రేటు కలిగిన ద్వీప దేశంగా కూడ జపాన్ రికార్డ్ కలిగి ఉంది. మనిషి యొక్క...
తక్షణమే యూరియా సరఫరాపై సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలని చెప్పారు....
వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ పుస్తకం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఒక్కో అంశాన్ని ప్రజలకు అందించేలా ప్రయత్నాలు...
కంటతడిపెట్టిన ఇస్రో ఛైర్మన్ శివన్, ఓదార్చిన మోడీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడం దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. అనేక మంది శాస్త్రవేత్తలతో...
ఆఖరి క్షణాల వరకు సజావుగా చంద్రయాన్-2
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగింది. ప్రయోగం జరిగిన నాటినుండి దేశమంతా చంద్రయాన్-2 పట్ల ఆసక్తి కనబరిచింది. అనేక దశల్లో...
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఈటెల, తలసాని
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ నూతనంగా...


















































