కాంచీపురం వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్

0
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి...

సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు

0
రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, సెప్టెంబర్ 5 నుంచి భారతదేశ వ్యాప్తంగా జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తునట్టు...

ఎపిసోడ్ 21 (ఆగస్టు 10), ఎపిసోడ్ 22 (ఆగస్టు 11) హైలైట్స్: తమన్నా సింహాద్రి...

0
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...

ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అధికార వైసీపీ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా...

తెరుచుకున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు

0
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ లకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో వరద నీరు వస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో...

వెస్టిండీస్ తో రెండో వన్డేలో భారత్ విజయం

0
వన్డేల్లో 42వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తరఫున బ్రియాన్ లారాను(10,348) అధిగమించి, అత్యథిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్(10,353) రికార్డు ఆగస్టు 11, ఆదివారం నాడు...

తెలంగాణాలో వన్ నేషన్-వన్ రేషన్

0
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్ నేషన్-వన్ రేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనీ చెప్పింది, పూర్తిస్థాయిలో అమలుకు జూన్ 1 2020 నుంచి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు...

66వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలు

0
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. జ్యూరీ సభ్యులు ముందుగా విజేతల జాబితాను కేంద్రం, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు...

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్

0
పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేక్ ఆగస్టు 9, శుక్రవారం నాడు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరారు. చేరికకు ముందు తెలంగాణ...

బందరు పోర్టు ఒప్పందం రద్దు చేసిన ప్రభుత్వం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనుల నుండి నవయుగ కంపెనీను తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నాక, ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం(బందరు) పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం...

ఎపిసోడ్ 19( ఆగస్టు 8) హైలైట్స్: శ్రీముఖి నామినేషన్, అలీరేజా-పునర్నవి సీక్రెట్ టాస్క్

0
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...

ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 9, శుక్రవారం నాడు విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహనా సదస్సులో ఉపన్యాసం చేసారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో నిర్వహించిన ఈ...

జమ్మూ కశ్మీర్ పై జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగం

0
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 8, గురువారంరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం లాంటి చరిత్రాత్మకమైన...

రద్దయిన భారత్, వెస్టిండీస్ తోలి వన్డే

0
భారత్, వెస్టిండీస్ మధ్య ప్రావిడెన్స్ వేదికగా మొదలైన తోలి వన్డే వర్షం కారణంగా పూర్తిగా జరగకుండానే రద్దయింది. మ్యాచ్ ప్రారంభం కాకముందే భారీ వర్షం కురవడంతో ఔట్ ఫీల్డ్ సరిగా లేకపోవడం వలన...

సచివాలయం తరలింపు ప్రారంభం

0
తెలంగాణ సచివాలయ తరలింపు పక్రియ బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ కార్యాలయాలను త్వరగా తరలించే ఏర్పాట్లు చేయాలనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషిని ఆదేశించారు. ముందుగా రోడ్లు, భవనాలు...

పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం...

ఏపీలో నేడే తోలి కియా కారు విడుదల

0
అనంతపురంలోని పెనుగొండలో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థ ఈ రోజు తన తోలి కారును విడుదల చేస్తుంది. కియా మోటార్స్ మార్కెట్ లోకి 'సెల్టోస్' అనే కొత్త కారును ప్రవేశపెడుతుంది. 2017లో అప్పటి...

వరంగల్ చిన్నారి కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

0
జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదినెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టించింది. వరంగల్ లో జరిగిన ఈ సంఘటనపై జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది నెలల...

ఎపిసోడ్ 18( ఆగస్టు 7) హైలైట్స్: అలీరేజా- హిమజ మధ్య పెద్ద గొడవ, రవికృష్ణకు...

0
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...

పాక్ ని దూకుడు తగ్గించుకోమన్న అమెరికా

0
భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో పాకిస్తాన్ చూపిస్తున్న అత్యుత్సహంపై అమెరికా స్పందించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర...