కుల్ భూషణ్ జాదవ్ కేసులో నేడే అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు
భారత మాజీ నౌకాదళ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. 2016, మార్చి 3 న పాకిస్తాన్ భద్రతా దళాలకు కుల్ భూషణ్ జాదవ్ చిక్కాడు,...
రాజీనామాలపై స్పీకర్ దే నిర్ణయం, సుప్రీం కోర్టు తీర్పు
కర్ణాటక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, అసమ్మతి నేతల రాజీనామాలపై ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఒక స్పష్టత వచ్చింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల మరియు స్పీకర్...
ధోని లేని సచిన్ ప్రపంచకప్ జట్టు
ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2019, మే 30 న ప్రారంభమై, జూలై 14 న జరిగిన అద్భుతమైన మ్యాచ్ తో ముగిసింది. ప్రపంచ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్...
ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ నియామకం
ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బిశ్వ భూషణ్ హరిచందన్ ను...
కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై, రేపే సుప్రీం కోర్టు తీర్పు
కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి కారణమైన అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై, సుప్రీం కోర్టు బుధవారం ఉదయం 11 గంటకు తీర్పు వెలువరించనుంది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు మరియు స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్ లపై...
కాపులను మోసం చేసింది చంద్రబాబే అంటున్న జగన్
ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో కాపు రిజర్వేషన్స్ పై, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వైసీపీ నేతలు కాపు రిజర్వేషన్స్...
జూలై 17 న తెలంగాణ కేబినెట్ సమావేశం
ఈ నెల 18,19 వ తేదీల్లో తెలంగాణ శాసన సభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పురపాలక చట్టాలను (మునిసిపల్ బిల్లు) ఆమోదించడానికి రెండురోజుల పాటు...
సచివాలయం కూల్చివేత ఆపాలని గవర్నర్ ని కోరిన విపక్ష నేతలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే నూతన సచివాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇప్పుడు ఉన్న స్థానంలోనే కొత్త సచివాలయం, ఎర్రమంజిల్ ప్రాంతంలో కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపడతామని ఇదివరకే ప్రకటించారు....
నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ విడుదల
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం నాని గ్యాంగ్ లీడర్. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది....
పాక్ గగనతలంలో, భారత విమానాలపై ఆంక్షల ఎత్తివేత
పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అధారిటీ జూలై 16 న 12.41 గంటల నుంచి భారతదేశ వాణిజ్య విమానాలపై వారి గగనతలం లో విధించిన ఆంక్షలను తొలగించింది. ఇకపై పాకిస్తాన్ గగనతలం భారత్ విమానాలకు...
జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడిన నారా లోకేష్
రాష్ట్ర బడ్జెట్ చర్చలో భాగంగా, నారాలోకేష్ సోమవారం నాడు శాసన మండలి లో మాట్లాడారు. అప్పుల విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరస్పరం సంబంధం లేని ప్రకటనలు...
కేశినేని నానికి లీగల్ నోటీసు ఇచ్చిన పొట్లూరి వర ప్రసాద్
విజయవాడ ఎంపీ కేశినేని నాని, టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆదివారం నాడు ఒకరినొకరు ట్విట్టర్లో విమర్శించుకున్నారు, వ్యక్తిగత స్థాయిలో ఒకరినొకరు విమర్శించుకోవడంతో పార్టీ అభిమానులు, ఇతర నాయకులు అవాక్కయారు. ట్విట్టర్లో వీరిద్దరూ...
బౌండరీల రూల్ పై భారత క్రికెటర్ల విమర్శలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి, ఇన్నేళ్లకి ప్రపంచ కప్ సాధించింది. అయితే హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో,...
రామ్ ప్రసాద్ హత్యకు,కోగంటి సత్యమే సూత్రధారి
ప్రముఖ పారిశ్రామిక వేత్త, స్టీల్ వ్యాపారి రామ్ ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెస్ట్ జోన్ డీజీపీ శ్రీనివాస్ కీలక నిందితులని ఈ రోజు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కోగంటి...
జలదీక్షకి వెళ్తున్న జగ్గారెడ్డి అరెస్ట్
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని, సోమవారం జలదీక్షకు వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జగ్గారెడ్డి కాన్వాయ్ను పోలీసులు అడ్డగించి, శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో అరెస్టు చేశారు. గత కొంత కాలంగా...
గురువారం 11గంటలకు కర్ణాటకలో బలపరీక్ష
కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం, ఎదురుకుంటున్న రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంటుంది. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష కి సిద్ధమేనని రెండు రోజుల క్రితం శాసనసభలో...
మన్మథుడు 2 ఆగస్ట్ 9 న విడుదల
అక్కినేని నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయినుగా, నటిస్తున్న చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, షూటింగ్ పూర్తిచేసుకొని, నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్ర...
ట్విట్టర్లో కేశినేని నాని vs బుద్ధా వెంకన్న
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో ఘోర పరాజయం తరువాత, టిడిపి నాయకులంతా తమ అభిప్రాయ వ్యక్తీకరణకు ట్విట్టర్, పేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలని వాడుకుంటున్నారు. అందులో ముఖ్యంగా విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని...
చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగము ఊహించని విధంగా ఆగిపోయింది. ప్రయోగానికి అంత సిద్దమైన సమయంలో వాహన నౌక జీఎస్ఎల్వి మార్క్-3 లో సాంకేతిక...
ఇన్నేళ్లకి ప్రపంచకప్ ని ముద్దాడిన ఇంగ్లాండ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. చివరి వరకు ఎవరు గెలుస్తారో ఊహించని విధంగా, నరాలు తెగేంత...





















































