టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌

0
సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నియమించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీఎస్ఆర్టీసీ...

ఏపీలో కరోనా: కొత్తగా 1520 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారంఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 64,739 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,520 మందికి...

స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ జరగాలి, సీఎస్ ఆదేశాలు

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డీఎంహెఛ్ఓలు మరియు డీపీఓలతో పాఠశాలల ప్రారంభంపై టెలికాన్ఫరెన్స్...

పారాలింపిక్స్‌ లో భారత్ కు మరో పతకం, హైజంప్‌ లో రజత పతకం సాధించిన...

0
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం నాడు పురుషుల హైజంప్‌ T-64 ఈవెంట్ లో ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం సాధించాడు. 18 ఏళ్లకే భారత్ తరపున పారాలింపిక్స్ లో...

బాన్సువాడలో మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

0
బాన్సువాడ పట్టణంలో రూ.17.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల "మాతా శిశు ఆసుపత్రి" (MCH)ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అలాగే రూ.9 కోట్ల ప్రత్యేక నిధులతో...

పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం, రూ.1124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల: సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్ మిల్స్/టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ఊతమిస్తూ రూ.1124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి...

అశ్వమేధ యాగం ప్రాముఖ్యత, ఇలుడి వృత్తాంతం! – డాక్టర్ అనంత లక్ష్మి

0
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.45 శాతం, మరణాల రేటు 1.33 శాతం

0
దేశంలో కొత్తగా 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289 కు చేరుకుంది. ఇక కరోనాతో మరో 366 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,39,895 కు...

అవని లేఖరా సరికొత్త ఘనత, ఒకే పారాలింపిక్స్ లో స్వర్ణం, కాంస్య పతకాలు కైవసం

0
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత మహిళా షూటర్‌ అవని లేఖరా మరోసారి సత్తా చాటింది. శుక్రవారం ఉదయం జరిగిన షూటింగ్ (50మీటర్ల 3P SH1) ఈవెంట్...

ఏఐసీసీ కీలక కమిటీ ఏర్పాటు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి చోటు

0
జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల విషయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు...

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరగడం ఒక చారిత్ర సన్నివేశం –...

0
రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్ ఈరోజు అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి...

ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్ ను పునరుద్ధరించాలి, మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్‌ ను కలిశారు. ఈ భేటీ...

కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 32097 పాజిటివ్ కేసులు, 188 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,74,307 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 32,097 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....

కోవిడ్‌-19 నివారణపై సీఎం జగన్ సమీక్ష, రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, థర్డ్‌వేవ్‌ వస్తుందన్న...

రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలి: మంత్రి గంగుల

0
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ లు బుధవారం నాడు కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కలిసి రాష్ట్ర అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ...

తెలంగాణ అభివృద్ధికి, ప్రభుత్వానికి ఉద్యోగులు మంచి పేరు తీసుకురావాలి : సీఎస్

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ ప్రకారం పని చేయాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉద్యోగులను కోరారు....

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్

0
దివంగత ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు. "ఒంటరి దానినైనా విజయం సాధించాలని,...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా కేసులు, రికవరీ రేటు 98.52 శాతం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 313 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 2, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,58,689 కి...

ఏపీలో కొత్తగా 1378 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1378 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 2, గురువారం ఉదయం 10 గంటల...

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు భూమి పూజ నిర్వహించిన సీఎం కేసీఆర్

0
టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి భూమి పూజ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న...