కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలి: సీఎం కేసీఆర్

0
సెప్టెంబర్ 1 న జరగబోయే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం...

హుజూరాబాద్‌ లో దళిత బంధు అమలుకు మరో రూ.300 కోట్లు విడుదల

0
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు...

ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 26, గురువారం ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటుగా కుటుంబ సమేతంగా సిమ్లాలో సీఎం...

కేరళలో ఒకేరోజులో కొత్తగా 31445 కరోనా పాజిటివ్ కేసులు, 215 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,65,273 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 31,445...

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ ఖరారు

0
తెలుగు సినీపరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గత కొన్నిరోజులుగా 'మా' ఎన్నికల నిర్వహణపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మా' క్రమశిక్షణ...

తెలంగాణలో కొత్తగా 366 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 366 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 25, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,56,098 కి,...

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో, తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ) డ్రైవ్‌ ను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రారంభించారు. బుధవారం ఉదయం సీఎం వైఎస్‌...

ఏపీలో ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులు ఖరారు, ఫీజుల వివరాలు ఇవే…

0
రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు మరియు ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు చేసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ స్కూల్...

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బదిలీ, టీఎస్ఆర్టీసీ ఎండీగా నియామకం

0
సీనియర్ ఐపీఎస్ అధికారి, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వీసీ సజ్జనార్‌...

ఏపీలో గత 24 గంటల్లో 71532 కరోనా పరీక్షలు, 1601 మందికి పాజిటివ్ గా...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 25, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,06,191 కు...

హైదరాబాద్ నగరాన్ని 100 శాతం కోవిడ్-19 వ్యాక్సినేటేడ్ నగరంగా తయారుచేయాలి: సీఎస్

0
హైదరాబాద్ నగరంలోని చంద్రాయణ గుట్టలోని ఉప్పుగూడ, పరివార్ టౌన్ షిప్ లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్...

మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్, ఐఐటీ విద్యార్థిని చదువుకి ఆర్థిక సహాయం

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఐఐటీలో సీటు దక్కించుకుని, ఆర్ధిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న మేకల అంజలి...

టీఎస్ ఎంసెట్-2021 ఫలితాలు విడుదల, మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇదే…

0
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లోనూ, ఎంసెట్ (అగ్రికల్చర్, ఫార్మా) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా టీఎస్ ఎంసెట్-2021 ఫలితాలు...

ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీగా అనిల్‌కుమార్‌ ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

0
రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్‌ ఇప్పటివరకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్‌...

దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 37,593 కేసులు, 648 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,12,366 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,35,758 కి...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సచివాలయంతో పాటు హెచ్ఓడీ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు, ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయో మెట్రిక్‌ హాజరు నమోదును...

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు సెప్టెంబర్ 2న భూమి పూజ – మంత్రి...

0
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత...

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ గా నియమితులైన ప్రొఫెసర్‌ లింబాద్రి

0
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌ గా ప్రొఫెసర్‌ లింబాద్రి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ గా వ్యవహరించిన తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ప్రస్తుతం ఉన్నత విద్యామండలి...

కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 24296 పాజిటివ్ కేసులు, 173 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 24,296 కరోనా కేసులు, 173 మరణాలు...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 389 కరోనా కేసులు, రికవరీ రేటు 98.45 శాతం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 389 కేసులు నమోదవడంతో ఆగస్టు 24, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,55,732 కి...