పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చలో రాజ్భవన్ కు కాంగ్రెస్ పిలుపు
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై దేశంలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పెగాసస్ స్పైవేర్ సాయంతో దేశంలో పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, కేంద్రమంత్రులపై అక్రమంగా స్నూపింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కీలక నేతల...
తెలంగాణ గంగా జమునా తెహజీబ్ కు వారథి కట్టిన అక్షరసారథి దాశరథి : సీఎం...
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే దాశరథి స్ఫూర్తితో నేడు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేసుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా...
తెలంగాణలో ప్రతీ వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పం: సీఎం కేసీఆర్
గొర్రెల యూనిట్ ధరను పెంచడమే కాకుండా, రూ.6 వేల కోట్లతో తమకు రెండవ విడత గొర్రెలను పంపిణీ చేస్తున్నందుకు బుధవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్ష,...
టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి, ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్న సీఎం కేసీఆర్
తెలంగాణ పీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి...
సాహితీవేత్త డా.ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు
తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, సాహితి వేత్త డాక్టర్.ఎల్లూరి శివారెడ్డిని దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంపిక చేశారని రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 691 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదవడంతో జూలై 21, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,721 కి,...
మరియమ్మ లాకప్ డెత్ కేసు : ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లు సర్వీస్ నుంచి...
తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఘటనకు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం...
ఏపీలో కొత్తగా 2527 మందికి కరోనా పాజిటివ్, 19 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,527 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 21, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,747...
కేరళ రాష్ట్రంలో జూలై 24, 25 తేదీల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వీకెండ్ అనగా జూలై...
టీటీడీలో వారసత్వ అర్చకుల శాశ్వత నియామకంపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వంశపారంపర్య అర్చకుల శాశ్వత నియామకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏకసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారసత్వ అర్చకుల...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కరోనా మరణాలు, రోజువారీ కేసుల్లో మళ్ళీ పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 42,015 కేసులు, 3998 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల...
కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 43.25 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో జూన్ 21, 2021 నుంచి ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద అందరికి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ లో భాగంగా మొదటి 30 రోజులలో (జూలై...
67 శాతం మందిలో యాంటీబాడీలు, ఐసీఎంఆర్ నేషనల్ సీరో సర్వేలో వెల్లడి
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన 4వ రౌండ్ దేశవ్యాప్త సీరోలాజికల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో దేశ జనాభాలో ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతి
రాష్ట్రంలో సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు (స్టాండ్ ఎలోన్ సినిమా థియేటర్స్) పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు...
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానపత్రిక అందజేత
జూలై 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఉజ్జయిని...
దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదు, ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ 11...
దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చికిత్స పొందుతూ హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడు బర్డ్ ఫ్లూతో...
ముస్లిం సోదర, సోదరీమణులందరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్
బక్రీద్ పండుగా సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సీఎం అన్నారు. ప్రవక్త శాంతి బోధనలను అనుసరించి, తోటి వారిపట్ల త్యాగం, కరుణ,...
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా...
ఏపీలో నైట్ కర్ఫ్యూ మరో వారం పొడిగింపు, కరోనాపై సమీక్షలో సీఎం జగన్ కీలక...
రాష్ట్రంలో అమలుచేస్తున్న నైట్ కర్ఫ్యూను మరో వారం పాటుగా పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, వ్యాక్సినేషన్ పై రాష్ట్ర మంత్రులు, కోవిడ్...
రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మార్కెట్ విలువలు జూలై 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని...






















































