శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే అభివృద్ది సాధ్యమైంది: సీఎం కేసీఆర్

0
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కార్మిక కర్షక కష్ట జీవులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే అభివృద్ది సాధ్యమైందని, మానవజాతి పురోగతి, కష్టం...

తెలంగాణలో కొత్తగా 7754 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7754 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో శుక్రవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 4,43,360 కి...

మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణలు, విచారణ ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై శనివారం ఉదయం విచారణ ప్రారంభమైంది. రెవెన్యూ మరియు విజిలెన్స్ అధికారులు అచ్చంపేట గ్రామానికి చేరుకొని రైతుల...

కరోనాతో 24 గంటల్లో 828 మంది మృతి, మరో 62919 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30, శుక్రవారం కూడా 62919 కరోనా కేసులు,...

తెలంగాణలో మే 8 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటలనుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను మరో వారం...

ఏపీలో 86494 కరోనా పరీక్షలు నిర్వహించగా, 17354 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఇటీవల భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 86,494 కరోనా...

నటుడు అలీ రెజా ట్రెక్కింగ్ ట్రిప్ విశేషాలు

0
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....

తెలంగాణలో మందుల పంపిణీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

0
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్స్‌ డైరెక్టర్ మనోహర్‌, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్‌ జి.శ్రీనివాస రావు సభ్యులుగా...

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్ బైజల్ కు కరోనా పాజిటివ్

0
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పలువురు ప్రజాపతినిధులు వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్...

మంత్రి ఈటలపై ఆరోపణలు, దర్యాప్తు జరిపి రిపోర్టు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

0
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా...

తెలంగాణలో ముగిసిన మినీ మున్సిపల్ పోరు, మే 3 న ఫలితాలు

0
తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను మే 3వ తేదీన నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ముందుగా ఈ రోజు ఉదయం 7...

తెలంగాణలో కరోనా : కొత్తగా 7646 పాజిటివ్ కేసులు, 53 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 7646 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 29, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606 కి చేరినట్టు రాష్ట్ర...

పెసలతో లడ్డు తయారుచేసుకోవడం ఎలా?

0
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...

కరోనా శాంపిళ్ల ఫలితాలు 24 గంటల్లో ఇచ్చేలా చర్యలు : మంత్రి ఆళ్ల నాని

0
కరోనా శాంపిళ్ల ఫలితాలు 24 గంటల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. హోమ్ ఐసోలేషన్ ఉన్న బాధితులపై ప్రత్యేక శ్రద్ధ...

దేశంలో ఒకేరోజు 386452 కరోనా పాజిటివ్ కేసులు, 3498 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదవగా, 3498 మంది మరణించారు. దీంతో ఏప్రిల్ 30, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా...

ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్‌ కన్నుమూత

0
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్‌ (54) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. దర్శకుడు కె.వి.ఆనంద్‌ ఆకస్మిక మృతితో తమిళ చిత్రపరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. 1994లో తెన్నావిన్‌ కోంబత్‌...

పూర్తి ఆరోగ్యంతో ఉన్న సీఎం కేసీఆర్, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గురువారం నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. బుధవారం యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీపీసీఆర్...

తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ పోరు: కొనసాగుతున్న పోలింగ్

0
తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని ఖమ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్లతో పాటుగా సిద్దిపేట‌,...

కరోనాతో 24 గంటల్లో 771 మంది మృతి, మరో 66159 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. గురువారం కూడా కొత్తగా 66,159 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 45,39,553 కి చేరింది....

3010 ఐసీయూ బెడ్స్ 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలి: మంత్రి ఈటల

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు...