Home Search
బీజేపీ - search results
If you're not happy with the results, please do another search
ప్రధానిపై మనసులో ఏముందోనంటూ యడియూరప్ప హాట్ కామెంట్
ఢిల్లీలో జరిగిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత.. కర్ణాటక మాజీ చీఫ్ మినిష్టర్ బీఎస్. యడియూరప్ప గురువారమే బెంగళూరుకు తిరిగి వెళ్లారు.ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు...
ఇండియాని వదలని పీఎం వివాదం
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని.. దేశంలోని కొన్ని విపక్షాలు కలిసి ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. కానీ, ఈ కూటమిలో ఎప్పటికప్పుడు కనిపించే లుకలుకలు ఈ కూటమి ఐకమత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే మెయిన్గా కనిపించే...
కాంగ్రెస్, టీఎంసీ పార్టీల తీరుపై విమర్శలు
లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సందు దొరికినప్పుడల్లా..కాదు కాదు సందు చూసుకుని మరీ టీఎంసీ మీదా మమతా బెనర్జీ మీదా విరుచుకుపడుతూనే ఉంటారు. తాజాగా మళ్లీ ఆయన మమతా...
బీఆర్ఎస్లో చేరిన కొద్ది రోజులకే నరోత్తంకు కీలక పదవి
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తమకు వ్యతిరేకత ఉన్న ప్రాంతాలతో పాటు.. ఏయే నియోజకవర్గాల్లో అయితే టఫ్ ఫైట్ ఉంటుందో అక్కడ తమ ప్రత్యర్థి...
చంద్రబాబు అరెస్ట్తో ఉద్రిక్తంగా మారిన ఆంధ్రప్రదేశ్
లీకులే వినిపించాయో.. సిక్త్స్ సెన్స్ పని చేసిందో కానీ తన అరెస్ట్ గురించి రెండు రోజుల ముందు నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా చెప్పేశారు. అయితే ఎవరూ ఏమాత్రం...
లగడపాటి రాజగోపాల్ బరిలోకి దిగేది అక్కడ నుంచేనా?
ఆంధ్రా ఆక్టోపస్.. లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. రాబోయే ఎలక్షన్ బరిలోకి దిగాలని.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీచేయాల్సిందేనని అనుచరులు, కోరడంతో.. రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నారు. లగడపాటిని విజయవాడ నుంచి ఎంపీగా...
దక్షిణాదిన కాషాయ పార్టీ కొత్త వ్యూహం..!
జైలర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి మాంచి జోరు మీద ఉన్నారు సూపర్స్టార్ రజనీకాంత్. రోజురోజుకూ ఆయనకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇప్పుడా అభిమాన సంద్రంలోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. అవును...
షాకింగ్ నిజాలు బయటపెడుతోన్న తెలంగాణా ఇంటెన్షన్స్ వరుస సర్వేలు
వరుసగా మూడోసారి గెలిచి హ్యట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దానికి తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్కు 105 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అటు మళ్లీ...
కేంద్ర మంత్రి కొడుకు ఇంట్లో యువకుడి దారుణ హత్య.. అసలు అక్కడ ఏం జరిగింది..?
కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడి ఇంట్లో 30 ఏళ్ల వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. హత్యకు గురైన వ్యక్తి వినయ్ శ్రీవాస్తవ్ (30) అని జాయింట్ పోలీస్ కమిషనర్ ఆకాష్ కుల్హారీ తెలిపారు....
గడప గపడకు ప్రభుత్వం తరహాలో ప్రతీ ఇంటికి టీడీపీ
సీఎం జగన్ను ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. కానీ, ఒంటరిగా పోటీ చేయలేరు. సొంత ప్రచార తీరును నమ్ముకోవటం లేదు. దీంతో సీఎం జగన్ నిర్ణయాల బాటలోనే టీడీపీ అడుగులు...