Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే…
దేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ నవంబర్ 12న ఒకే దశలో ఎన్నికలు జరగగా, గుజరాత్ లో మొత్తం...
గుజరాత్ రాష్ట్రంలో కొనసాగుతున్న తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, గురువారం తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. గురువారం...
ఢిల్లీ మద్యం కుంభకోణం: ఏ విచారణకైనా నేను సిద్ధం, భయపడేది లేదు – టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం తెలంగాణవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజులుగా...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: తొలిదశలో భాగంగా రేపే 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రేపు (డిసెంబర్ 1, గురువారం) తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్...
‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
గోవా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022' అవార్డును ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి...
‘భారత ఒలింపిక్ సంఘం’ అధ్యక్షురాలిగా ఎన్నికైన దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష, తొలి మహిళగా ఘనత
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఎన్నికయ్యారు. డిసెంబర్ 10న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. నామినేషన్ల దాఖలుకు ఆదివారం తుది గడువు కాగా, అధ్యక్ష పదవికి 58...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ, ముఖ్యాంశాలు ఇవే…
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. శనివారం గాంధీనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్...
డిసెంబర్ 5న ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్, జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశానికి హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 5న ఢిల్లీలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు అన్ని...
ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ కీలక వ్యాఖ్యలు.. స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్పై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)...
భారత్ జోడో యాత్ర: మధ్యప్రదేశ్లో రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికై అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 'భారత్ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టి అనేక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ...