Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యలో అద్భుత ఘట్టం: రామమందిరం నిర్మాణానికి వైభవంగా భూమిపూజ
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రాల నడుమ పీఎం మోదీ శంకుస్థాపన చేశారు. ముందుగా రామమందిరం...
రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ,150 మంది అతిథులు
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ కార్యక్రమానికి ఎక్కువ...
భారత-చైనా సరిహద్దు పరిస్థితులపై జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొననున్న 20 పార్టీలు
భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ...
పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం, జనావాసాల మధ్య కూలిన పీఐఏ విమానం
పాకిస్థాన్లో మే 22, శుక్రవారం నాడు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) కు చెందిన విమానం కరాచీలో కుప్పకూలిపోయింది. లాహోర్ నుండి కరాచీకి వెళ్లే...
భారత్ కు ప్రపంచ బ్యాంకు సుమారు రూ.7500 కోట్ల భారీ సాయం
భారత్ లో కోవిడ్ -19(కరోనా వైరస్) సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు భారీ సాయం ప్రకటించింది. సామాజిక భద్రతా ప్యాకేజి కింద ప్రపంచ బ్యాంకు భారత్ కు ఒక బిలియన్ డాలర్లు (సుమారు...
సాయంత్రం 4 గంటలకు రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి వివరాలు
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20...
వలస కూలీలపై దూసుకెళ్లిన గూడ్స్రైలు, 14 మంది మృతి
మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు....
రాష్ట్రంలో 21 జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసులు లేవు – సీఎం కేసీఆర్
ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల...
ఆ ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా లేదు…
దేశంలో ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు ఐదు రాష్ట్రాలు కరోనా రహిత రాష్ట్రాలుగా మారాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిఓఎన్ఈఆర్) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 27,...
ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ లో షరతులతో కూడిన అనుమతులు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ రోజు జాతినుద్దేశించి...