Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుంది. అయితే ఈ లాక్డౌన్...
లాక్డౌన్ ను మరో 2 వారాలు పొడిగించండి – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్ డౌన్ ను మరో 2 వారాలు కొనసాగించాలని, లాక్ డౌన్ సమయంలో అటు రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా...
ఈ విపత్కర తరుణంలో రాజకీయాల జోలికి వెళ్లడం లేదు – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 9, గురువారం నాడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి, రాష్ట్రంలో...
లాక్డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్డౌన్ పొడిగింపు అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
గ్రామ వాలంటీర్లు ఈ సమయంలో కీలక పాత్ర పోషించాలి – పవన్ కళ్యాణ్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి...
కరోనా నేపథ్యంలో రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ – నిర్మలా సీతారామన్
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మార్చ్ 26, గురువారం ఉదయానికి 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం 649 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినట్టు...
సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి మార్చ్ 25న ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఉదయం 11:11 నిమిషాలకు @KChiruTweets అనే అకౌంట్ తో ట్విట్టర్ లో అడుగుపెట్టారు....
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19(కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చ్...
జనతా కర్ఫ్యూ: ఏపీలో ఆదివారం నాడు ఆర్టీసీ బస్సుల నిలిపివేత
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తుండడంతో బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 20...