Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్
దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కూడా కరోనా పాజిటివ్ గా...
ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర...
గుస్సాడీ కనకరాజుకు గవర్నర్ తమిళిసై సన్మానం
గుస్సాడీ నృత్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చి, రాష్ట్రానికి గర్వకారణమైన పద్మశ్రీ కనకరాజును సన్మానించడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీమ్-ఆసిఫాబాద్...
కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. కరోనాతో ఏర్పడిన పరిస్థితులు దృష్ట్యా దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2021-22 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
దేశ రాజధాని ఢిల్లీలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్పథ్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే త్రివిధ దళాల...
రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలు, ఆయన భార్య మృతి
కేంద్ర రక్షణ, ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి...
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: జనవరి 16 నుంచి ప్రారంభానికి కేంద్రం నిర్ణయం
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 16, శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని కేంద్రం వెల్లడించింది. ముందుగా సుమారు 3 కోట్ల హెల్త్ మరియు...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైరన్ సెంటర్ ను పరిశీలించిన గవర్నర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ శనివారం నాడు తిలక్ నగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో జరిగిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైరన్ తీరును స్వయంగా పరిశీలించారు. గవర్నర్, ఆమె...
ఎస్సీ విద్యార్థులకు రూ.59000 కోట్లతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, థావర్చంద్ గహ్లోత్...
వన్ కంట్రీ-వన్ నేషన్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమే: సీఈసీ
ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు కేవలం చర్చనీయాంశం మాత్రమే కాకూడదని, అది భారతదేశం యొక్క అవసరమని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం...