Home Search
వెంకయ్య నాయుడు - search results
If you're not happy with the results, please do another search
ఆగస్ట్ లో బిజీ బిజీగా సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 1వ తేదీన తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్తున్నారు, నాలుగు రోజుల జెరూసలేం పర్యటన అనంతరం ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు....
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం, జూలై 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1942 జనవరి 16న నల్గొండ...
బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా? నష్టమా?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ఎత్తులు.. పొత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీని మట్టికరిపించేందుకు ప్రతిపక్షాలు జతకడుతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీని కూడా తమతో చేతులు కలపాలని...
ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు కూడా అనివార్యమా, సోము వీర్రాజుకి స్థాన చలనమా?
కేంద్ర ప్రభుత్వంతో పాటుగా పార్టీ యంత్రాంగంలో కూడా పలుమార్పులకు బీజేపీ అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది. త్వరలోనే ఎన్నికల టీమ్ తో క్యాబినెట్ లో మార్పు ఖాయమని మోడీ శిబిరం నుంచి లీకులు...
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు, థ్రిల్ సిటీలో ఘనంగా వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో అనేకచోట్ల పలు సేవా కార్యక్రమాలు మరియు వివిధ సాంస్కృతిక...
కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్...
సూపర్స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
ప్రముఖ సీనియర్ నటుడు, సూపర్స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం...
నేడు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది – విశాఖ సభలో ప్రధాని మోదీ
నేడు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల విశాఖపట్నం పర్యటనలో భాగంగా శనివారం ఆయన విశాఖలో నాలుగు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం అలాగే...
ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
ప్రముఖ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ...
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్?
రాష్ట్రపతి పదవికి గిరిజన నేత ద్రౌపది ముర్ముని ప్రకటించిన బీజేపీ తాజాగా ఉపరాష్ట్రపతి పదవిపై దృష్టి సారించింది. ఎన్డీఏ పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ను నిలబెట్టాలని భావిస్తోందా?...