Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి నూతన ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ సంక్షోభం విద్యారంగంలో అనేక సవాళ్ళను, సమస్యలను సృష్టించిందని, ఐతే కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ...
బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సోనారో కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాల అధ్యక్షులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సోనారో...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, ఇకపై ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు...
దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు, యుద్ధనీతి : సీఎం కేసీఆర్
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో...
లాక్డౌన్ 5.0 : దేశంలో మరో రెండువారాలు లాక్డౌన్ పొడిగింపు?
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా...
కరోనాపై పోరు: పీఎం కేర్స్ నుంచి రూ.3100 కోట్లు విడుదల
కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలో పలు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులతో సహా అన్ని వర్గాల నుంచి పీఎం కేర్స్ కు...
టాక్స్ చెల్లించే వారికీ ఊరట – టిడీఎస్ / టిసీఎస్ రేట్లు 25 % తగ్గింపు
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్”- ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్”- ఎంఎస్ఎంఈ లకు రూ.3 లక్షల కోట్ల రుణాలు
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20...
పంట మార్పిడి పై సీఎం కేసీఆర్ సమీక్ష, చెప్పిన పంటలు వేసిన రైతులకే రైతుబంధు
రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 12, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు లాభం చేయాలనే ఏకైక...