Home Search
వెంకయ్య నాయుడు - search results
If you're not happy with the results, please do another search
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న రజినీకాంత్
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి అనురాగ్...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయం (రుద్రేశ్వర దేవాలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఆదివారం నాడు జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సమావేశంలో...
కేంద్ర కేబినెట్ విస్తరణ: 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారం
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ...
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిడోసు కరోనా వాక్సిన్ తీసుకున్నారు. ఈ...
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం?
కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను తగ్గించి, లోక్సభ, రాజ్యసభలను మార్చి 23 వ తేదీన వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు...
స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులు: విజయవాడ 4 వ స్థానం, విశాఖపట్నం 9 వ స్థానం
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 20, గురువారం నాడు స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులను ప్రకటించింది. దేశంలో మొత్తం 4,242 నగరాలలో 1.87 కోట్ల పౌరుల స్పందనతో 28 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించినట్టు...
కేరళలో ఘోర విమాన ప్రమాదం: 18 చేరిన మృతుల సంఖ్య, దర్యాప్తు ప్రారంభం
కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్కు చేరుకున్న ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండింగ్...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
లోక్సభ, రాజ్యసభ మార్చ్ 11వ తేదీకి వాయిదా
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ...