Home Search
తోట - search results
If you're not happy with the results, please do another search
పలు అసెంబ్లీ, పార్లమెంట్లకు ఇన్ఛార్జ్లను నియమించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జనవరి 6, సోమవారం నాడు రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో...
రేపు భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై నివేదికలను...
ఎర్రబాలెంలో రైతుల దీక్షలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు
మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకలకు సైతం...
రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన...
దిశ చట్టం అమలుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 26, గురువారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా దిశ చట్టంపై చర్చించి, దిశ...
ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 13, శుక్రవారం నాడు మహిళల భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ...
అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో నవంబర్ 27, బుధవారం నాడు టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలైన గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...
కొరియా ఓపెన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కశ్యప్
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తోటి భారత షట్లర్లు సాయిప్రణీత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ తోలి రౌండ్లోనే వెనుదిరిగినా...
నీతి కథలు – కష్టానికి తగిన ఫలితం
చిన్న పిల్లలకు ఉత్తమ నీతి కథలు, పిల్లల కథలు, సరదా కథలు, నైతిక విలువలతో కూడిన తెలుగు కథలును ‘మాంగో కిడ్స్ తెలుగు’ యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. పిల్లలకు అర్ధమయ్యే రీతిలో మంచి...