Home Search
జేపీ నడ్డా - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర కేబినెట్ మంత్రిగా మూడు శాఖల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేత, సికింద్రాబాద్ ఎంపీ జీ.కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ,...
నేడు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ, ప్రధాని మోదీ నివాసానికి కాబోయే మంత్రులు
కేంద్ర మంత్రివర్గ (కేబినెట్) విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. గత కొన్ని రోజులుగా కేంద్ర కేబినెట్ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 7,...
జూలై 8న కేంద్ర కేబినెట్ విస్తరణ ?
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 8, గురువారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు...
ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. అనంతరం హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ముందుగా...
హుజూరాబాద్లో కురుక్షేత్ర సంగ్రామమే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా : ఈటల రాజేందర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా తన ఇంటివద్ద నుంచి అనుచరులతో కలసి గన్పార్కు వద్దకు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద అమర...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గురువారం యూపీ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఉదయం 7 లోక్ కళ్యాణ్...
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ రోడ్షో
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం నాడు తన నియోజకవర్గమైన హుజూరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి కమలాపూర్ కు వచ్చిన ఈటల రాజేందర్ కు అభిమానులు, కార్యకర్తలు ఘన...
జూన్ 4న ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పార్టీలో చేరికపై చర్చించిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ పర్యటనను ముగించుకొని...
ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర...
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పెద్ద సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ 48 డివిజన్స్...