Home Search
ముర్ము - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ వీడ్కోలు విందు
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 22, శుక్రవారం) సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోక్ లో వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. భారతదేశ అత్యున్నత...
నేడే రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు, సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడి
దేశ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా, సాయంత్రం 4 గంటల లోపు తుది...
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. జూలై 21న కౌంటింగ్
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఉభయ సభల ఎంపీలు ఓటేయగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
ఏపీలో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు
దేశవ్యాప్తంగా సోమవారం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్-1లో పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే...
తెలంగాణ: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. మొదటి ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం ఆరంభమైంది. ఈ మేరకు శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు....
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. రాష్ట్ర శాసనసభ కార్యాలయం మొదటి అంతస్థులో...
పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
దేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంట్ ప్రాంగణంలో పాటుగా అన్ని రాష్ట్రాల శాసన సభల్లో మరియు శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ...
ప్రెసిడెంట్ ఎలక్షన్ 2022: ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వేర్వేరు రంగుల బ్యాలెట్ పేపర్లు కేటాయింపు
భారతదేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జూలై 18న (సోమవారం) భారతదేశం యొక్క తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి సర్వం సిద్ధం అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే...
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్?
రాష్ట్రపతి పదవికి గిరిజన నేత ద్రౌపది ముర్ముని ప్రకటించిన బీజేపీ తాజాగా ఉపరాష్ట్రపతి పదవిపై దృష్టి సారించింది. ఎన్డీఏ పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ను నిలబెట్టాలని భావిస్తోందా?...
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన యశ్వంత్ సిన్హా.. హాజరైన రాహుల్, పవార్, కేటీఆర్, అఖిలేష్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీకి అధినేత శరద్ పవార్, తెలంగాణ మంత్రి...